Monday, February 8, 2016

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు.

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా!

శ్రీ దత్త స్వామి ఉపన్యాసము (తెలుగు అనువాదము) : 'ప్రవృత్తించ నివృత్తించ జనా న విదు రాసురా:' అని గీతలో భగవానుడు చెప్పియున్నాడు. దీని అర్ధము - 'రాక్షస స్వభావముగల ఈ మానవులకు మోక్ష మార్గమే కాదు, లౌకిక మార్గము కూడ తెలియదు'అనియే. రాక్షస స్వభావము అనగా - స్వయముగా తెలియదు, పరులు చెప్పినది వినరు అనియే. అజ్ఞానముతో కూడిన అహంకారమే దీనికి కారణము. లౌకిక కర్తవ్యములగు వివాహము మొదలగు శుభకార్యములు ఎట్లు చేయవలెనో తెలియక, అవసరమైనది చేయక, అనవసరమైనది చేయుచు, ప్రవృత్తిలో కూడా మూఢులగు చున్నారు. మధ్యతరగతి కుటుంబమునకు చెందిన ఒక భక్తుడు లక్షన్నర కూతురికి కట్న కానుకల క్రింద ఇచ్చి, ఐదు లక్షలు పెట్టి పెళ్ళి చేసినాడు. దీనికి తారుమారుగా చేయవలెను. ఐదు లక్షలు కూతురికి ఇచ్చి లక్షన్నరతో   పెళ్ళి చేయవలెను.  అసలు ఆరు  లక్షలు కూతురికి ఇచ్చి, అరలక్షతో పెళ్ళి చేయుట

ఉత్తమము. ఒకరు 'ఎంత ఎక్కువ ఖర్చు చేసిన అంత ప్రేమ కూతురిపై ఉన్నట్లు' అని అన్నారు. ఈ మాట ఎంత మాత్రము నిజము కాదు. ఎంత కూతురి పేరు మీద పెట్టినావో అంత ప్రేమ కూతురిపై ఉన్నది అనుట ముమ్మాటికి నిజము. నీవు ఖర్చు పెట్టినదంతయు నీ అహంకారమును వ్యక్తము చేయు ఆడంబరమే కాని ఇది నిజముగా ప్రేమ కాదు. ఇట్టి భావమే రాక్షసత్వమని గీతావచనము (ఈశ్వరోహమహం ...). 'ఇట్లు ఖర్చు పెట్టుట జీవితములోని మధురస్మృతి' అని కొందరు వాగుచుందురు. ఇట్లు వాగువారిలో రెండు వర్గములున్నవి. మొదటి వర్గము - పెళ్ళి ఖర్చులో దోచుకొనిపోవు మేళము, పూల పందిరి మొదలగు వ్యాపారులు. వీరు తమ వ్యాపారము సాగుటకై ఇట్టి మాటలు కల్పించినారు. వీరు వ్యాపార వృద్ధికై ఇట్లు చెప్పుటలో కొంత న్యాయమున్నది. ఇక రెండవ వర్గము వారు బంధు మిత్రులు. వీరు ఇట్లు చెప్పుటకు కారణము - పెళ్ళి ఖర్చు చేత నీవు నలిగి బీద వాడైనచో నీ కన్న వారు సంపన్నులుగా పై స్ధాయిలో

ఉండగోరుటయే. ఇట్టి కోరిక వారికి తెలియకయే అంతరాత్మలో దాగియుండును. దీనిని అవ్యక్త ప్రాక్తన సంస్కారమందురు (sub-conscious state). దీని వలన అకారణముగా కొన్ని మాటలు పలుకుట, కొన్ని పనులను చేయుట జరుగుచుండును. కన్యాదాత మనస్సులో కూడా అతడు గుర్తించని సంస్కారము దాగి యుండును. అట్టి సంస్కారము ఏమనగా - అతని మనస్సులో కీర్తి కాంక్ష దాగి యుండును. పది మంది తన చుట్టూ చేరి తాను చేయు ఘనకార్యమునకు ప్రశంసాభావముతో తన చుట్టూ జనులు చేరి యుండవలయుననియే. అట్టి అవకాశము తాను ఏదో ఒక లోకోద్ధరణ కార్యము చేసినపుడు జనులు అట్లు చుట్టూ చేరవలయును గానీ ఈ విధముగా కాదు. కానీ తన జీవితములో అట్టి అవకాశము లేనపుడు ఈ విధముగానైనను సంతృప్తిపడు అవకాశముగల కీర్తికాంక్షయే దీనికి అసలు కారణము. ఈ కారణమును కప్పిపుచ్చి 'కూతురిపైగల ప్రేమతో పెళ్ళి బాగుగా చేయుచున్నాను' అని పలుకుచుండును. ఈ సంస్కారము చాలా మందికి తెలియకపోవుట వలన, అది వారిలో ఉన్నట్లు  ఎవరైననూ చెప్పినను అంగీకరించజాలరు.

నీవు నీ స్ధాయిని అనుసరించి ఖర్చు చేయవలెను. ధనవంతులను అనుసరించి పులిని చూచి నక్క వాతపెట్టుకొన్నట్లు చేయరాదు. అట్లు అనుకరించి మధ్య తరగతి కుటుంబీకులు అప్పులపాలై అలమటించుచున్నారు. సంపన్నులు కూడా 100 కోట్లు కట్నకానుకల నిచ్చి 5 కోట్లు పెట్టి పెళ్ళి చేయుచున్నారు. అనగా కట్నములో 20వ వంతు పెళ్ళి ఖర్చు చేయుచున్నారు. కాని మన మధ్య తరగతి వారు కట్నకానుకల కన్న 20 రెట్లు పెళ్ళి ఖర్చు చేయుచున్నారు? కట్నకానుకల నిషేధముపై నినాదము చేయుచున్నవారు అనవసర పెళ్ళి ఖర్చుల నిషేధముపై ఏల నినాదము చేయరు? కట్నకానుకలను దాచుకొను అవకాశము కలదు. కాని జారిపోయిన పెళ్ళి ఖర్చులకు అట్టి అవకాశమే లేదు కదా! నీవు ఆరు లక్షలను కూతురి పేర పెట్టినచో అది ఎన్నో రెట్లు అగును. ఆమె కష్టములలో అక్కరకు వచ్చి ఆమె జీవితము మధురముగనుండును. కష్టములు వచ్చినపుడు ఆ మధుర స్మృతిని ఎంత తలచినా కష్టములు పోవునా? దోచుకొని పోయిన మేళము, పూల పందిరి వారు వచ్చి కష్టములను తీర్చెదరా?

నీవు  పెళ్ళి చేయునపుడు బంధు మిత్రులను పిలచి అన్న వస్త్రాది దాన మర్యాదలను చేయుచున్నావు. దానము అపాత్రులకు చేసినచో పాప ఫలము వచ్చి, వధూవరులు కష్టముల పాలు అగుదురు. పాత్రులకు ఇచ్చినచో పుణ్యము వచ్చి వధూవరులు సుఖపడుదురు. పాత్రులకు దానము చేయక పోవుట, అపాత్రులకు దానము చేయుట - ఈ రెండునూ పాపములని భారతములో వ్యాస వచనము. నీవు పెండ్లికి పిలచినపుడు పాత్రులు ఎవరు అను విచక్షణతో పిలువలేదు. కేవలము గుడ్డిగా బంధు మిత్రులను పిలచినావు. వారిలో చాలా మంది నిజముగా అపాత్రులే. నివృత్తిలోనే కాదు, కనీసము ప్రవృత్తిలో కూడా ధర్మము లేనివారే. ఇట్టి వారి ఆశీస్సులతో వధూవరులు అనేక కష్టముల పాలగుచున్నారు. కావున గీత ఆరంభములో గుడ్డి బంధు వ్యామోహముతో నున్న అర్జునుని వలె కాక, విచక్షణతో పరులైనను పాత్రులను పిలచి సన్మానించినచో వధూవరులు సుఖింతురు. అట్టి పాత్రులు దొరకనిచో బిచ్చగాండ్రకు అన్న దానము చేయుము. వారు కనీసము అన్నము పారవేయక తిందురు. వడ్డించిన ఆహారమును కణము కూడా పారవేయక తినుటయే భోక్త   యొక్క కనీస యోగ్యతా లక్షణమని వేద శాసనము (అన్నం న పరిచక్షీత ...). ఈనాడు పెళ్ళి విందులో ఎంత ఆహారమును పారవేయుచున్నారు! ఒక చోట విందు జరుగు చున్నది. గోడకు ఇటు వైపు ఆహారమును పారవేయుచు కొందరు విందును ఆరగించుచున్నారు. గోడకు అటు వైపు పారవేసిన ఆహారమును బిచ్చగాండ్రు వెతికి వెతికి తినుచున్నారు. అప్పుడు అచ్చట ఉన్న శ్రీ సత్యసాయి భగవానుని ఒక భక్తుడు ఇలా ప్రశ్నించినాడు. 'ఏమిటి ఈ సృష్టి వైపరీత్యము! ఒక వైపు అట్లు పారవేయుట! మరొక వైపు అట్లు ఏరుకొనుట!' బాబా ప్రశాంతముగా  పలికినారు. 'ఆ ఏరుకొను వారు పూర్వ జన్మమున ఇట్లు పారవేసినవారే. నాడు పారవేసిన దానిని నేడు వెతుకుకొను చున్నారు'. కావున ఆహారమును పారవేసినవారు మరు జన్మలో బిచ్చగాళ్ళ జన్మ నెత్తుదురు. అంతే కాదు. పెళ్ళి విందును ఏర్పాటు చేసిన కన్యాదాతయు, అట్టి వారిని తీసుకు వచ్చిన వరుని తండ్రియు, ఆ పాపము యొక్క భాగస్వాములై (కర్తా కారయితాచైవ ...), ఎన్ని విస్తర్లలో ఆహారము పారవేయబడినదో అన్ని జన్మలు బిచ్చగాళ్ళుగా పుట్టుదురు. ఆహారమును కణము కూడా పారవేయరాదని వేద వచనములో (పరిచక్షీత ...) 'పరి' అను ఉపసర్గ బోధించుచున్నది. అట్లే ధనమును పైసయు దుర్వినియోగము చేయరాదు. అట్లు చేసినచో దరిద్రులుగా జన్మింతురు. కూతురికి ఇచ్చుట, పాత్రులకు ఇచ్చుట, బిచ్చగాళ్ళకు దానము చేయుట ధన సద్వినియోగము. అపాత్ర్ర దానము, అనవసరముగా  స్ధాయికి మించిన ఖర్చు ధన దుర్వినియోగము.

అన్నమును పారవేసినవారు అన్నపూర్ణను, ధన దుర్వినియోగము చేసినవారు లక్ష్మీదేవిని, అవమానము చేసిన వారు కావున శివకేశవుల క్రోధమునకు గురి అగుదురు. కన్యాదాత, వర పక్షము వారిని తన శక్తి  భక్తుల ననుసరించి అతిధి మర్యాదలను చేయుచున్నాడు. అతిధి దైవ స్వరూపమని వేద ధర్మము. ఈ మర్యాదలే పెళ్ళి ఖర్చు యొక్క స్వరూపము. మర్యాదలను ఎవరైనను సహజముగా మన:స్పూర్తిగా చేయవలయునేగాని, ఫలానా మర్యాదలు చేయవలయునని అడుగరాదు. అడిగి బలవంతముగా చేయించుకొన్నవి మర్యాదలు అనబడవు. అభిమానముతో మన:స్పూర్తిగా చూపించు భక్తి గౌరవములే నిజమైన మర్యాదలు. కన్యాదాతచేయు సహజమైన మర్యాదలను మంచి దృష్టితో స్వీకరించుటయే ఉత్తమ సంప్రదాయము.

వివాహముయొక్క ముఖ్య ఉద్దేశ్యము: అచ్చట చదువు మంత్రముల యొక్క అర్ధములను తెలుసు కొనుటయే.  వివాహ సంస్కారము యొక్క ప్రధాన లక్ష్యము: గృహస్థాశ్రమములో ధర్మార్ధ కామములకును తరువాత వానప్రస్థములో మోక్ష సాధనకు కావలసిన అన్యోన్య సహకారమునకు మూలమైన దైవానుగ్రహమును దైవ స్తుతులచే సాధించుకొనుటయే. ఆ దైవ స్తుతులే వివాహ మంత్రములు. కానీ, మంత్రముల యొక్క అర్ధములను పురోహితుడు తెలియక పోవుటచేత ఆ అర్ధముల యొక్క వివరణములు అందించబడుటలేదు. కావున ప్రధాన లక్ష్యముపై ఉండవలసిన దృష్టి ఎప్పుడో జారిపోయినది. అనవసరమైన ఇతర లక్ష్యములు అచ్చట చోటుచేసుకొన్నవి. అవియే వేడుకల ఆడంబరములు, బహుమతుల వ్యాపారము, పరస్పర ఆక్షేపణములు, కన్యాదాతను బెదరగొట్టు విమర్శలు మొదలగునవి. ఈ విధముగా ఈ వివాహ సంస్కారము భ్రష్టమైనది. దీనికి మూలకారణము పురోహితుడు కేవలము వేదమును బట్టీపట్టి వేదార్ధమును తెలియలేక వివరించలేక పోవుటయే. ఇతర మత గ్రంధములు వారి మాతృభాషలో ఉండుట చేత ఇతర మతస్ధులు సంస్కారములు చేసుకొనునపుడు వారికి ఈ దు:స్ధితి పట్టలేదు. హిందూమతములో ప్రాచీన ఋషులు తమ మాతృభాష సంస్కృతము కావున ఈ మంత్రములను ఎట్టి వివరణలేకయే అర్ధము చేసికొనెడివారు. కాని ఈనాడు సంస్కృత భాష పురోహితులకే రాదు. కావున మంత్రార్ధ వివరణకు ఎట్టి అవకాశములేక దురాచారములకు దారితీయుచున్నది. ఉదాహరణమునకు: ఆబ్దికమునకు వచ్చిన భోక్తలు అన్నసూక్తమును పఠించుచు దాని అర్ధము తెలియక ఆహారమును పారవేయుచున్నారు. భోజనముకు ముందే యజమాని 'నీకు ఇష్టమైనది ఉంచుకొని ఇష్టము కాని దానిని త్యజించుము' అని చెప్పుచున్నాడు (యత్‌ రోచతే ...). ఈ వాక్యము సంస్కృతములో ఉండుటచే ఎవరికిని అర్ధమగుటలేదు. ఈ వాక్యము ప్రకారముగా భోక్తలు ఇష్టము కాని పదార్ధములను ఎంగిలి చేయకముందే దొప్పలో ఉంచవలెను. వారి భోజనము తరువాత ఈ దొప్పలో ఉన్న పదార్ధములను గురించి యజమాని 'వీటిని ఏమి చేయవలయున'ని ప్రశ్నించును (అన్న శేష: కింక్రియతాం ...). అప్పుడు భోక్తలు వాటిని ఎంగిలి చేయలేదు కనుక 'ఇష్టులతో కలసి భుజించమ'ని పలుకుదురు (ఇష్టై: సహ భుజ్యతాం ...). ఎంగిలి చేసినది ఇతరులు తినరాదు (యదుచ్ఛిష్ట మభోజ్యం చ...) కనుకను, ఆహారమును పారవేయరాదు   కనుకను (అన్నం న పరిచక్షీత ...), ఈ ఏర్పాటు ఇట్లు చేయవలసి వచ్చినది. ఆపస్తంబ సూత్రములు సూచించిన దొప్ప యొక్క అంతరార్ధమును మనము నేడు పాటించ వలయును. అది ఎట్లు అనగా - నీవు వడ్డించునపుడు భోక్తకు ఇష్టమా కాదా? అని అడిగి వడ్డించుము. లేదా విస్తరి వద్ద ఒక పళ్ళెమును ఉంచి ఇష్టములేని పదార్ధములను ఎంగిలి చేయక ముందే దానిలో ఉంచమని వారికి విన్నవించుము. విందులో కూడా వడ్డన తరువాత కొందరు పళ్ళెములను తీసుకొని తిరుగుచు ఇష్టములేని పదార్ధములను ఎంగిలి చేయక ముందే వాటిలో ఉంచమని తినువారికి చెప్పవలెను. కొందరు పారవేసిన అన్నమును జీవరాశులు భుజించును కావున పుణ్యమేనని కుతర్కము చేయుచున్నారు. అట్లు జీవరాశులకు అన్నము పెట్టుట నీవు తినక ముందే చేయవలయునని వేద వచనము. మరియు పారవేసిన అన్నము భూతరాశులు తినకపోవు అవకాశము కూడా కలదు. అప్పుడు పారవేసిన అన్నము చెడి రోగకారక క్రిములను పుట్టించుచున్నది. ఆ క్రిములు దైవ భక్తులగు సజ్జనులను రోగములతో బాధించినప్పుడు నీకు పాపము కలిగి దానివలన బిచ్చగాని జన్మమునెత్తుచున్నావు.

వేదార్ధము తెలియక మరియు దానిని చర్చించక పోవుటవలన ఇచ్చట అనేక  అపార్ధములు వచ్చినవి. 'ఇష్టములేని దానిని త్యజించుము' అనగా 'తిన్నంత తిని పారవేయమ'ని అపార్ధమును తీసినారు. అట్లు  పారవేయుటకే ఆ దొప్పను ఉపయోగించినారు. అట్లు పారవేసిననే భోక్త సంతృప్తి చెందినట్లుయని విపరీతార్ధమును సృష్టించినారు. అన్న శేషము అనగా వంట ఇంటిలో మిగిలిన వంట అని అన్నారు. అది ఎటూ అందరూ తినుటకే వండినది కావున దానికి భోక్తల అనుమతి అవసరము లేదు. వీటినన్నింటిని అన్నము పారవేయరాదన్న వేద ప్రమాణము ఖండించుచున్నది. వేద ప్రమాణమునకు ముందు ఎట్టి వాదములు నిలువజాలవు గదా (శ్రుతి స్మృతి విరోధేతు ...)! మరియూ యోగశాస్త్రము ప్రకారము పొట్టకు సగభాగమే భుజించవలయును గదా! అర్ధము తెలియక పోవుట అను అజ్ఞానముతో పాటు జ్ఞానులు చెప్పునది తిరస్కరించుట అను అహంకారము ఏర్పడుట వలన రాక్షసత్వము వచ్చినది. దైవము రాక్షసులను ఎప్పుడునూ శిక్షించుచునే ఉన్నది. అజ్ఞానులగు ఇతరులు తప్పు చేసినచో క్షమించవచ్చును గాని, లోకమును నడిపించవలసిన గురువులే తప్పు చేసినచో క్షమార్హులు కారు. కావుననే పురోహితులకు దరిద్ర బాధ అంటుకొన్నది. అన్నపూర్ణయు ధాన్యలక్ష్మియు అగు అన్నమును పారవేయుట వలన ప్రతిరోజు ఆహారమును అన్వేషించవలసిన స్థితికి దిగజారినారు.

వేదార్ధము తెలియక పోవుటవలన యజ్ఞ స్వరూపము గూడా అపభ్రష్టమైనది. అర్ధము తెలియని వేద పాఠకుడు అధముడని స్మృతియే చెప్పుచున్నది (అనర్ధజ్ఞో... పాఠకాధమా:).  అగ్ని మూడు విధములు: లౌకికాగ్ని, వైద్యుతాగ్ని మరియు దేవతాగ్ని. లౌకికాగ్ని అనగా సమిథలతో చేయుమంట. వైద్యుతాగ్ని అనగా విద్యుత్‌కు సంబంధించినది అనగా విద్యుత్‌ శక్తి. ఇక దేవతాగ్ని అనగా దేవతా స్వరూపమై జఠరములో ఉండు వైశ్వానరాగ్ని అనబడు ఆకలి మంటయే (అహం వైశ్వానరో భూత్వా ... గీత). మొదటి రెండు అగ్నులు యజ్ఞ సాధనములు. అనగా వీటి సహాయము చేత ఆహారమును వండ వలయును. ఇట్లు వండిన ఆహారమును ఆకలి మంట గల వానికి పెట్టుటయే యజ్ఞ పరమార్ధమైన హోమము.  ఈ ఆకలి మంటయే దేవతా స్వరూపమైన వైశ్వానరాగ్నియై ఉపాసించ బడవలసిన యజ్ఞము యొక్క ఉపాస్యాగ్ని అనబడును. ఇట్లు శ్రేష్ఠమైన ఆహారమగు ఘృతము మరియు అన్నమును ఆకలితో ఉన్నవానికి పెట్టుటయే యజ్ఞము. ఘృతము అనగా నేతితో కూడిన అన్నము లేక నేతితో కలిపి వండబడిన పిండివంట యగు ఆహారమని లక్షణావృత్తి శాస్త్రము ద్వారా గ్రహించ వలెను. ఇట్లు గ్రహించక ఘృత శబ్దమును కేవలము నేతిగాను, అగ్ని శబ్దమును లౌకికాగ్నిగాను,  అర్ధము తీసుకొని నేతిని నిప్పులలో పోసి తగులపెట్టువాడు మూఢుడని విష్ణు అవతారమగు కపిల ముని భాగవతములో బోధించినాడు.  మరియు భాగవతములో కృష్ణ భగవానుడు యజ్ఞములో వండిన అన్నమును అగ్నిలో సమర్పించకముందే ఆకలితో నున్న గోపాలురకు పెట్టమని మునిపత్నులకు బోధించినాడు. అగ్నిలో ఆహారమును దగ్ధము చేయుటయే వేదార్ధమైనచో భగవానుడు వేదధర్మమును విరోధించెడివాడా? ఇట్లు ఆహారమును తగులపెట్టు దురాచారము కూడా వేదార్ధము తెలియక పోవుటవలననే వచ్చినది. వీరి అన్న దారిద్య్రమునకు ఇది ఒక కారణము. ఇట్టి యజ్ఞ ధూమము వలన వర్షములు కురియవనియు, దాని వలన కరువులు, వరదలు, వాతావరణ కాలుష్యము మొదలగు ప్రమాదములు వచ్చునని నేటి విజ్ఞాన శాస్త్రము నిరూపించుచున్నది. ఈ ధూమము వర్ష కారణమని పలుకుట ఎంత వెర్రి తనము!

యజ్ఞము విజ్ఞాన శాస్త్రముతో సమన్వయింపబడవలెనని వేదవచనము (విజ్ఞానం యజ్ఞం తనుతే...). నాడు జనసమ్మర్దము తక్కువగానుండి వృక్షములు ఎక్కువగా నున్నందున యజ్ఞ ధూమము వాతావరణ కాలుష్యమును కలుగజేయ లేదు. నాడు ఆ ధూమము చేత ఆశ్రమములలో దోమలను పారద్రోలుట, అగ్ని నిరంతరము వెలుగుటచేత క్రూర జంతువులు దూరముగా పోవుట మొదలగు ప్రయోజనములు ఉండి ఉన్నవి. కానీ నేడు అట్టి అవసరములేదు. మరియు వైద్యుతాగ్ని కూడా భౌతికాగ్నియే కావున విద్యుత్‌ శక్తితో పనిచేయు పోయిని కూడా వంటకు ఉపయోగించుటలో  తప్పు లేదని స్పష్టము. బ్రహ్మజ్ఞుడగు సద్గురువునందు సర్వదేవతలు వసింతురు (యావతీర్వై ...). అట్టి సద్గురు పురోహితుని ఆకలి మంట నీ ఆహారముచే సంతృప్తి చెంద, సర్వ దేవతా తృప్తి వలన వర్షములు కురియును. ప్రాచీన కాలములో లౌకికాగ్నిని జ్వలింపచేయుటకు కొంచెము నేతిని చక్షుషీ హోమములను పేరున వాడినారు. దీనికి కారణము అగ్నిని జ్వలింపచేయుటకు కిరోసిన్‌ వంటివి నాడు లేకపోవుటచే, నేతిని వాడినారు. మిగిలిన ఘృతము (ఘృతాహారము) నంతయు ఆకలిగొన్న వారికి ఆహారముగా ఇచ్చుటయే యజ్ఞము. పానీయములను ఇచ్చుట సోమ యజ్ఞము. అల్పాహారమును ఇచ్చుట హవిర్యజ్ఞము. భోజనము పెట్టుటయే పాక యజ్ఞము. ఆకలితో ఉన్న పురోహితుడే అగ్నియని ప్రధమ వేద ప్రధమ మంత్రము (అగ్ని మీళే ...). అట్టివానిని మొట్టమొదట ఆహార దానముచే అర్చించమని అగ్ని శబ్దము యొక్క అర్ధము కావున అగ్రి శబ్దము నుండి అగ్ని శబ్దము పుట్టినది. గురువగు ఆ పురోహితుడు ఆహారమును స్వీకరించి జ్ఞానమును బోధించు జ్ఞానాగ్ని స్వరూపునిగా  చెప్పబడుచున్నాడు (ఆగ్నేయోవై బ్రాహ్మణ:). కేవల శబ్దమాత్రముగా చెప్పబడు మంత్రముతో చేయు కర్మ, ఫల రహితమని యాస్క మహర్షి వచనము (అనగ్నావివ). .కావున కేవల వేద ధ్వని ఏమియూ చేయజాలదు. కావున వేదమును బట్టీపట్టుట మానుకొని వేదార్ధబోధను చేయు జ్ఞాన యజ్ఞమును నిర్వహించు గురువులుగా పురోహితులు మారవలెను. వ్రాత సాధనములు లేని పూర్వ కాలమున వేదములను కంఠస్ధము చేసి పరంపరగా అందించ వలసిన అవసరము ఉండి ఉన్నందున, బట్టీపట్టి వేదములను రక్షించుట చేసిన ప్రాచీనులు అభినందనీయులే. నాడు బట్టీపట్టుటతో పాటు వేదార్ధ విచారమును కూడా చేసి వేద పాఠకులేకాక వేద పండితులుగాను ప్రసిద్ధినొందిరి (అధ్యేతవ్యో జ్ఞేయశ్చ ...). అసలు వేద శబ్దమునకు అర్ధమే జ్ఞానమైనపుడు (విదుల్‌ జ్ఞానే ...) వేదార్ధము ఎంత ముఖ్యమో ఆలోచింపుడు.

ఉపనయనములో గాయత్రీ మంత్రోపదేశము కూడా అర్ధము తెలియక వెర్రి దోవలకు దారి తీసినది. ఉప-నయనము అనగా జీవుని దైవము వైపునకు త్రిప్పుటయే. జీవులను దైవము వైపునకు నడిపించు వాడే బ్రాహ్మణుడని శబ్దార్ధము (బ్రహ్మ నయతి ఇతి బ్రాహ్మణ:). గాయత్రి అనగా గానముచే దైవమును ప్రార్ధించుటయే (గాయంతం త్రాయతే ...). ఆనగా ప్రతి జీవునకు బాల్యములో  భగవంతుని గురించిన గానమును నేర్పించుటయే ఉపనయనము మరియు గాయత్రీ మంత్రోపదేశము. దీనికి కులము మరియు లింగముల విచక్షణ లేదు. ఒకానొక వైదిక ఛందస్సు పేరు గాయత్రి (గాయత్రీ ఛంధ:). గాయత్రి, దేవతా నామము కాదు. సృష్టిని చేయు సవితయనబడు భగవంతుడే దేవత (సవితా దేవతా...). ఇట్లు వేదార్ధ విచారమును చేయక గాయత్రి అనగా దేవతయనియు, గాయత్రీ ఛందస్సులో గల ఒకానొక పద్యమును గాయత్రీ మంత్రమనియు, అది కేవలము ఒకానొక కులములో గల పురుషులకు మాత్రమే వర్తించుననియు అపార్ధము చేసి హిందూమతములో కుల ద్వేషమునకు, లింగ వివక్షతకు దారిజూపి, హిందూమతములో ఐకమత్యమును పాడుచేసియున్నారు. గానమయమై, అర్ధము తెలియు మాతృభాషలో పదే పదే ఉచ్చరింపజేయు భగవంతుని గుణగానమే గాయత్రీ మంత్రము. వీరు చెప్పు గాయత్రీ మంత్రములో గానమేలేదు. అర్ధము తెలియదు. మనస్సునకు ఆకర్షణ లేదు. బలవంతముగా పదే పదే ఉచ్చరించుట చేత అది గాయత్రీ మంత్రమే కాదు. మనస్సును ఆకర్షించి పదే పదే మననము చేయించు దైవగానమే గాయత్రీ మంత్రము. అప్రయత్నముగా మనస్సును ఆకర్షించునదియే మంత్రము (మననాత్‌ ఇతి). అట్టి ఆకర్షణమును కలుగజేయు శక్తి వచనముకన్నను, పద్యముకన్నను గానమునకే ఎక్కువ కలదు. కావున గానాత్మకమైన భగవంతుని గీతము సర్వ శ్రేష్ఠమని చెప్పుటయే గాయత్రి యొక్క శ్రేష్ఠ తత్త్వము. అందుకే వచనమైన యజుర్వేదముకన్నను, పద్యమైన ఋగ్వేదము కన్నను, గానమైన సామవేదమే సర్వ శ్రేష్ఠమైనది (వేదానాం సామవేదోస్మి - గీత). విశ్వములోగల అన్ని భాషలకు ఇది వర్తించును కావున విశ్వ జనులకు అందరికిని హితముచేయు బోధకుడే విశ్వామిత్రుడు అనబడుచు దీనికి ఋషి అయి ఉన్నాడు (విశ్వామిత్ర ఋషి:).

వేదార్ధమును బోధించిననాడు పురోహితుడు ఆచార్యుడై వెలుగునని వేదధర్మము (ఆచార్యవాన్‌ పురుషో వేద...). ఉదాహరణకు: ఉపనయనములో మూడు పోగులుగల యజ్ఞోపవీతమును ధరించుటలో త్రిగుణ స్వరూపమైన ప్రకృతి రూపమగు మనుష్య తనువును ఆశ్రయించిన పరబ్రహ్మమగు సద్గురువును ఆశ్రయించి గానముతో కీర్తించవలయునని చెప్పుటకై జందెమును పట్టుకొని గాయత్రిని జపించుటలోని అంతరార్ధము. ఊహలకు సైతము అందని పరబ్రహ్మము, త్రిగుణ ప్రకృతి రూపమును ఆశ్రయించి అవతరించునని బోధించుటయే బ్రహ్మూెపదేశము.   సాక్షాత్తు పరబ్ర్రహ్మమును పట్టలేము కావున అది ఆశ్రయించిన ప్రకృతి-ఉపాథిని ఆశ్రయించుటచేత పరబ్రహ్మముయొక్క సమీపమునకు (ఉప) పోగలమే (నయనము) తప్ప అన్య మార్గము లేదు. సూర్యోపస్థాన ప్రకరణములో అచేతన  ప్రకృతి రూపమగు సూర్యుని, పరబ్రహ్మకు ప్రతీకగా (ఆదిత్యం బ్రహ్మేతి...) ఉపాసించుట విషయము. ఆదిలోనే త్రిగుణ ప్రకృతి రూప మానవ రూపమగు సద్గురువును అన్వేషించుట కష్టముగాన, అచేతన ప్రకృతి రూపమును ప్రతీకగా    ఉపాసించునప్పుడు సృష్టి అంతయు త్రిగుణ స్వరూపమే కావున మూడు పోగుల జందెము ఇచ్చట కూడా సమన్వయించును. బ్రహ్మచర్యమునుండి తిరిగి వచ్చిన తరువాత (సమావర్తనము), సద్గురువును ముక్తి మార్గమునకు అన్వేషించుట వేదోక్తము (సగురు మేవాభి గచ్ఛేత్‌). ఇట్లు మంత్రములను ఆయా ప్రకరణ విషయములకు అనుసంధానము చేసి అన్వయించి వివరించవలయును. ప్రకరణార్ధమే తెలియనివారు ఇక మంత్రార్ధ సమన్వయమును ఎట్లు చేయగలరు? ఇట్లు అసలు అర్ధము తెలియకపోవుట వలన వేడుకలు దూరి ఈ సంస్కారములను పెడద్రోవను పట్టించుట వలన బ్రహ్మజ్ఞాని అగు వటువును సైతము 'వడక పెళ్ళికొడుక'ని పిలచుచున్నారు!

వివాహమును జరిపించునపుడు స్నాతకము, వరపూజ, స్థాలీపాకము, నాకబలి, హోమము అనునవి ముఖ్య ప్రకరణములు. స్నాతకము అనగా బ్రహ్మచర్యాశ్రమమును ముగించి జ్ఞానియై బయటకు వచ్చుటయే. వేదవచనము ప్రకారముగా పరబ్రహ్మస్వరూపుడగు సద్గురువును అన్వేషించుచు సంన్యాసాశ్రమమునకు బయలుదేరుటయే (తదహరేవ ప్రవ్రజేత్‌...). అట్లు అన్వేషించుచు శంకరులు గోవింద భగవత్పాద సద్గురువులను ఆశ్రయించినారు. కానీ ఈ మార్గము భగవదవతార పురుషులగు శంకరాదులకే సాధ్యము. ఈ మార్గములో ధర్మార్ధ కామములు త్యజించబడుచున్నవి.  కేవలము మోక్ష మార్గమగు సంన్యాసమే సూచించబడుచున్నది. ఇది సామాన్య జీవులకు అసాధ్యము. ఈ తత్త్వమును తెలియక స్నాతకుడైన యువకుడు ఆవేశముతో సంన్యాసమునకు బయలుదేరుటయే కాశీ యాత్ర. కాశీ యనగా జ్ఞానముతో ప్రకాశించు సద్గురు స్వరూపమే (కాశతే ఇతి...). అట్టి సద్గురువును చేరుటకు చేయు ప్రయాణమే కాశీ యాత్ర.  సామాన్య జీవుడగు యువకుడు దానిని సాధించలేక పతితుడగునను ఆశయముతో ఆచార్య ప్రేరితుడై కన్యాదాత, అట్టి యువకుని 'గృహస్థాశ్రమమును ప్రవేశించి,  ధర్మార్ధ కామములను నిర్వర్తించి, భార్యా సహాయుడై మోక్ష మార్గమును సాధించు వానప్రస్థమును ప్రవేశించమ'ని బోధించుచున్నాడు. అట్టి స్నాతకునకు కన్యాదానము చేస,ి వాని క్రమముక్తి మార్గమునకు సహాయపడు కన్యాదాత, వరుని, సత్పాత్రుడగుట వలన లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి, సత్పాత్రదానము యొక్క పుణ్యమును ఆర్జించుటకై వరపూజను చేయుచున్నాడు. ఈ క్రమముక్తి మార్గములో కూడా తుదకు దైవాన్వేషణయే లక్ష్యము. వానప్రస్థములో భార్య ఆహారమును వండి పెట్టుటచేత, భిక్షాటన క్లేశము లేక కాలమును సత్సంగముతో సద్వినియోగము చేసుకొనవచ్చును. సంన్యాసాశ్రమములో భిక్షాటనలో కొంతకాలము వ్యర్ధమగును.  అందుకే తన శిష్యుడగు మండనమిశ్రుని భార్యయగు ఉభయభారతిని శంకరులు తమ వెంట ఉంచుకొని  భిక్షాటన కాల క్లేశమును పరిహరించి, సర్వకాలమును జ్ఞాన చర్చలతో గడిపినారు. ఇట్టి సహకారమును కన్య చేయగలదు అని నిరూపించుటయే స్థాలీపాక ప్రకరణము.  గిన్నెతో వంట చేయుటయే స్థాలీపాకము.  దీనిని జ్ఞానులకు నివేదించటయే నాకబలి అర్దము. నాకము అనగా స్వర్గము. నాకము చేత స్వర్గవాసులగు దేవతలు చెప్పబడుచున్నారు. వారికి ఆహారమును నివేదించుటయే నాకబలి. ఉభయభారతి వంటచేసి శంకరులకు, వారి శిష్యులకు వడ్డించెడిది. వంటచేయునపుడు భార్య సత్సంగములో పాల్గొనలేదు. కావున ఆ సత్సంగ సారమును భర్త తన భార్యకు వివరించ వలసిన ఆధ్యాత్మిక బాధ్యతను స్వీకరించుటయే మరియొక జందెమును ధరించుట. సంన్యాసము, ఒంటరిగా నడచు కాలి నడక వంటిది. గృహస్థాశ్రమములో ఇట్టి సౌకర్యము ఉండుటవలన త్వరగా గమ్యమును చేరు అర్ధమే వివాహ శబ్దమునకు కలదు (విశేషో వాహ:). ఒక విశేష వాహనము ద్వారా గమ్యమును చేరుటయే వివాహము. ఇక హోమము అనగా ఆకలిమంటయగు జఠరాగ్ని స్వరూపమైన వైశ్వానరాగ్నిలో ఆహారమును సమర్పించుటయే కాని నిప్పులో నేతిని పోయుటకాదు. ఈ విధముగా వివాహము యొక్క అంగములన్నియు దైవమే లక్ష్యముగా కలిగి దైవ స్తుతి స్వరూపమగు జ్ఞాన యజ్ఞముగా ఆచార్యుడు జనులకు వివరించుటయే వివాహముయొక్క ముఖ్య లక్ష్యము. ఈనాడు ఈ లక్ష్యముయొక్క అణుమాత్ర జ్ఞానము కూడా తెలియక, కేవలము లౌకికములైన వేడుకలగా వివాహము ముగియుట హిందూమతముయొక్క అత్యంత శోచనీయమైన దురవస్థ.

కావున పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతమును నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా తెలుసుకొని, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్‌ భక్తిని పెంచి, హిందూమతమును ప్రాచీన సనాతన స్ధాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి. కేవలము బట్టీపట్టి వేదములను చదివి, ద్రవ్యములతో కర్మలను చేయించి కూలీని సంపాదించు కూలీలుగా జీవించవలదని బోధించిన యాస్క మహర్షి హితోపదేశమును  గుర్తు తెచ్చుకొనుడు (స్వర్ణ భార హర:). ఇట్లు బట్టీపట్టిన వారు దేవ పశువులనియు, బ్రహ్మర్షులగు బ్రాహ్మణులకు బంధువులు మాత్రమే తప్ప బ్రాహ్మణులు కాదనియు వేదమే ఆక్షేపించుచున్నది  (దేవానాం  పశు రహహ...,  బ్రహ్మబంధురివ...).  పురోహితుడు జ్వలించు అగ్నియని ఋగ్వేదముచే ఆదిమంత్రములో కీర్తించబడుచున్నాడు. అట్టి పురోహితుడు జ్ఞానమును వదలి, వేదమును కేవలము బట్టీ పట్టి చదువుటచేత ఎంత నవ్వులపాలు అయినాడో ఆలోచించండి. పురీషము, రోషము, హింస, తస్కరుడు అను నాలుగు శబ్దములయొక్క ఆద్యాక్షరములే పురోహితుడని ఆక్షేపించుట ఎంత బాధాకర విషయము (ఆద్యాక్షరాణి సంగృహ్య చక్రేధాతా పురోహితం...). మండుచున్న నిప్పులవలె ప్రకాశించు బ్రహ్మర్షులు, నాడు జనులచే ఎంత గౌరవించబడినారు! నేడు అవే నిప్పులు చల్లారి బొగ్గులై, బూడిదయై జనుల పాదములచే తొక్కబడుచున్నారుగదా (జ్వలితం న హిరణ్య రేతసం, చయమాస్కందతి భస్మనాం జన: - భారవి)!.

శ్రీ దత్త స్వామి వారు (శ్రీ జన్నాభట్ల వేణు గోపాల కృష్ణమూర్తి) హిందూమతోద్ధరణమును గురించి ఇచ్చిన దివ్యోపన్యాసములలో నుండి గ్రహింపబడిన ప్రధమోపన్యాసము.

At the lotus feet of Shri Datta Swami
-Prasad

Tuesday, January 19, 2016

Spiritual solution for chronic problems

A devotee asked:
1) For those who are in the state of continuous suffering (chronic diseases, financial crisis etc), any practical spiritual solution for immediate relief?
2) Mainly troubles in the form of incurable diseases etc. comes in the old age and it will be too late for such people to start spiritual practices. What will be the fate of such people?

Swami Replied:

The disease comes due to sins only (Papam Vyadhi Rupena). The remedies said are medicines, donations to deserving and worship of God (Aushadhaih Daanaih Japa Homa Suraarchanaih). This shows the ascending order of the remedial response step by step. The main essence of this subject is only control of repetition of sin by repentance, rectification if possible and non-repetition. These three steps are sufficient to cancel the entire accumulated past sin. Prevention and rectification of the disease is one item. Achieving good health is another item. The first item is prevention of loss and the second item is gain of profit. The first item can be achieved through stopping the revolving cycle of deeds through non-repetition of sin. This avoids punishments, which avoids the loss. Gaining health is achievement of profit, which is related to the opposite deed to sin. By auspicious deeds, you can get health. Both these parts are in the subject called Pravrutti related to this worldly life. When all these steps fail, the Pravrutti is closed. The ultimate remedy is only the God and His related subject is Nivrutti. The devotion to God is of four types: 1) Devotion to get rid of intolerable suffering (Aarta), 2) Devotion to God to get interest in Him so that all the enquiry about Him continues successfully (Jijnaasu), 3) Devotion to God to achieve the grace of God in the spiritual path (Arthaarthi) and 4) Devotion to God to attain the ultimate true spiritual knowledge in all angles (Jnani). When one enters Nivrutti, all the four types should be the goal and not merely the first type. If one is confined to the first type only, God will again open the file of Pravrutti of the soul and proceeds according to such file only in which again non-repetition of the sin is the only solution. If one enters Nivrutti, just for first type only, it is not at all Nivrutti since it is Pravrutti only. The first type associated with the subsequent three types becomes Nivrutti. But, if one enters Nivrutti with all the above four aims, the response of God will be different. Irrespective of the Pravrutti file of the soul, the suffering will be removed temporarily, which is temporary postponement only and not permanent cancellation of the sin, which cannot be done without non-repetition of the sin. This temporary suspension of suffering is only to achieve the total spiritual knowledge without any hurdle in the path. This means that the suffering is temporarily stopped so that there will be no hurdle to achieve the total spiritual knowledge. Once the fourth type of goal is achieved, the person becomes a good scholar of the total spiritual knowledge. If the person stops with the satisfaction of mere knowledge, the suspended suffering will again come into action. To stop suffering at this stage, the subsequent step after gaining the total spiritual knowledge should be attempted by the person, which is the devotion (bhakti) or emotional force to implement the knowledge in practice. If one stops again after the second step by becoming the perfect devotee, the suspended suffering will again come into action. Now, if the person attempts to the third ultimate step, which is the implementation of spiritual knowledge in practice (karma), and succeeds in it, the suffering is stopped permanently. Remember that the suffering exists as an item in the Pravrutti file kept in the cold storage by the God. If you slip from this third stage called karma yoga, the Pravrutti file comes out of the cold storage and the suffering will again come into action. If you do not slip in the Nivrutti, the Pravrutti file exits in the cold storage for ever, which is almost equal to the destruction of the file. The reason here is that it is the law of the deity of the justice, who presides over the Pravrutti, that suffering should end only by undergoing that suffering. This law of justice is never broken by God since God is the sole supporter of justice. As long as you are in the field of Nivrutti, you are blessed by God getting permanent release from the suffering without undergoing that suffering. God gives you permanent protection without hurting the deity of justice. The law of justice is never violated by God and at the same time, you are relieved from the suffering forever by the grace of God. Everything impossible becomes possible and at the same time, the impossibility never becomes possibility in the administration of omniscient and omnipotent God.

Old age is always disadvantageous due to the diseased body left over with least energy. It is just like a spoon of milk left over in a broken cup. One should certainly enter Nivrutti in the childhood like Shankara or in the youth like Ramanuja and Buddha. Generally, these two possibilities are rarely seen in the human beings. At least, one should enter Nivrutti in the old age and even this possibility does not happen even though the human being appears externally as if it has entered the Nivrutti in the old age. In reality, if you analyse the inner core, the old person is in the climax of Pravrutti only in the disguise of Nivrutti. In old age, Pravrutti disappears in the actions due to the incapability only. Pravrutti leaves the actions and enters the mind so that Pravrutti is in double quantity in the mind. The old person fools others being doubly strong in Pravrutti internally and appears to be in the Nivrutti by the external drama dress of Nivrutti. Nivrutti is only a role for the old person, who as the inner actor, is in the Pravrutti only. Shankara says “the person in childhood is interested in games, in the subsequent youth is interested in the female and in the old age is interested in Pravrutti with deep worry till the death. Tell Me, who is interested in God (baalastaavat...)?” Even if the person really gets out of Pravrutti in the old age, lot can be achieved. It is not the question of the time left over. If sincere reality in practical implementation of the spiritual knowledge is maintained without hypocrisy by forgetting the surrounding public and assuming that he/she stands before God, the ultimate and total fruit of Nivrutti can be easily achieved even in one hour before death. One should always remember that God is omniscient and omnipotent whether the soul is in Pravrutti or Nivrutti.

At the lotus feet of Shri Datta Swami
-Prasad

Wednesday, September 30, 2015

Say NO to Non-Vegetarian food

[September 29, 2015] Dr. Nikhil asked: My student asked that the non-vegetarian food is natural system and how can it be a sin?
 
Swami Replied: To kill an innocent animal like deer for food, you are not a tiger or a lion staying in the natural forest following the natural set-up. At least, the tiger or lion is excused because it will never eat vegetarian food. You are a human being granted with sharp intelligence that does sharp analysis and you have the option of vegetarian food. You also eat the vegetarian food. If you kill an innocent animal like goat for your food, even though you have the option of the alternative vegetarian food, your attitude is proceeding in such a direction so that you will harm any innocent human being also for your enjoyment even though you have the alternative option for such enjoyment. This is more than sadism because a sadist enjoys by harming another person and he has no alternative person there for such enjoyment. If you analyze this subject through your sharp intelligence, you will find that the vegetarian food is far better than non-vegetarian food as per the medical science. The proteins extracted by you from the plants in your vegetarian food are primary and are very good for health. The proteins taken by the animals from plants are re-synthesized in the body of the animal and such proteins are secondary only. The secondary proteins are not good for health. Therefore, as a student of science, you should act in every step after doing scientific analysis only. Apart from this, consider the path of sympathy, kindness and human compassion on seeing the agony of the bird or animal just after cutting it. If you do not give any consideration to these values and be cruel only, neither you are fit to study the science nor fit to study the arts having human values. God came in human forms like Buddha and Mahaveera on this single programme only and preached the non-violence. Even though you do not participate in the killing of animal or bird, you become the due partner of the sin since the butcher is killing animals and birds to supply the mutton based on the demand of purchasers like you only. The scripture says that the non-violence is the highest justice (Ahimsaa paramo dharmah...). Even the plants have life but their mind is very primitive and hence the pain is very negligible compared to the birds, animals and human beings. Even in the case of plants, they are cut only after death, which ripens on losing the chlorophyll. Parvati was called as Aparna because she did not even pluck the green leaves for her food during her penance. The sin is not in the non-vegetarian food, which is as good as vegetarian food, if you analyze the constituents like the common carbohydrates, proteins, vitamins, minerals etc. The sin lies only in the pain experienced by the animal or the bird in its death. Think a while that you are in its position and then discuss the subject. There is no sin in eating a naturally dead animal and a sect of Hindus called as Kapalikas do this and are not found fault for this. The word ‘Maamsa’ or mutton is derived like this “As this fellow (sa) kills me (Maam) now, I will kill him in the next birth”. Based on this, you become the innocent goat and the innocent goat becomes the butcher in the next birth so that the pain is practically experienced by you.

At the lotus feet of Shri Datta Swami
-Prasad

Tuesday, July 28, 2015

Holy Dip in Godavari river (Pushakra Snanam) is only the first step to wash the sins

[July 27, 2015] Shri Ramanaiah, a devotee, asked “Swami! Shall I go for an operation to my eye?”

Shri Swami told him to wait for some time. Devotees present around asked Shri Swami for the reason of this advice. Shri Swami explained the background enlightening very important concept. The explanation given by Shri Swami is like this:

Some time back, this devotee underwent severe financial problem. I told him to pray Lord Hanuman. He did so. Recently, the financial problem is solved. But, the problem in the eye started. If he undergoes the operation to the eye, the financial problem will revert back. Between these two problems, suffering due to lack of clear eye sight is more convenient than the financial worry. If you analyze the basic background, you must know that every human being must undergo the punishments for his sins. Any punishment will have alternative channels like fine of Rs.1,000/- or six months imprisonment. These two channels are the two types of punishment for the same sin. If the sinner is a rich man, payment of Rs.1,000/- is very much convenient and six months imprisonment is very much inconvenient for him since he will be away from all his activities of businesses. For a poor man, six months-imprisonment is vey much convenient since he gets food in the jail. For him payment of Rs.1,000/- is very much inconvenient since he does not have even one rupee with him. Now, you may say that let the convenient punishments be given to rich and poor persons accordingly. In such case, the punishment is meaningless since the person does not suffer at all. Punishment must give suffering so that there will be at least temporary transformation of the soul. Hence, both these persons are given inconvenient punishments only so that the suffering will give at least temporary transformation. The thief beaten in the police station will not steal, at least, for some time. The punishment is only to bring some transformation at least so that the repetition of sin is suppressed for some period. Some people pray God to give strength to them to face the punishment of the sin. This is ridiculous because if punishment is boldly faced without undergoing any suffering, it is not a punishment at all.

The basic concept of punishment is that there are the following ways to punish a sin: 1) To punish in severe way for a short time. 2) To punish mildly for a long time 3) To postpone the punishment for future in which the punishment is added with interest. Let us understand this with the help of an example of a room filled with dirty water. There are two outlets of which one is more convenient and the other is lesser convenient. The more convenient way is opened in the case of a soft person. The lesser convenient way is opened for a hard person. The third way to postpone the disposal of dirty water by closing both the outlets is ruled out unless you are very rigid to force the God to get total relief, which is limited for today only. God is the divine Father of all the human beings as said in the Gita (Ahambijapradah…). The father always does the best possible arrangements for his children. Closing both the outlets or opening lesser convenient outlet (in the case of undeserving person) involve more suffering in future. God has already opened the best possible outlet for you expressing His maximum love for the child. Now, the ignorant child prays God to close both the outlets to get total relief temporarily. God will not agree to do this because you have to suffer more in future due to its increasing interest. He wants to dispose your sin today itself through the maximum possible convenient way. Therefore, your prayer to God is not at all necessary in the light of already maximum fruit given by Him to you. Hence, you need not pray God for doing better to you since He had already done the best to you even before your prayer based on His maximum love to His children. Your prayer to God must be only to express your gratefulness to Him for giving already the best possible fruit to you. The best fruit given by Him may involve some suffering to you. The suffering given by Him is like the sour medicine that brings good health to you, which is the transformation of the soul.

The human being always prays or worships God with a false idea that God will be pleased by his prayer or worship and will totally cancel the punishment of the sin. If such thing is done, the deity of justice is insulted by which the foundation of the divine administration is totally cracked. Moreover, such foolish act will not bring any transformation of the soul, resulting in permanent damage of the soul, which is not acceptable to the divine Father. In certain special cases of deserving devotees, God may undergo the punishment for their sake. But, this again is a temporary solution only because the devotee again accumulates the sins and consequently the punishments. Now, the final question is: Is there no way to cancel all the punishments of sins forever in single stroke? The beautiful answer for this is: Yes. There is a divine way to cancel all the sins. In this divine way, you must realize the actual aim of the punishment for the sin. The final aim of the punishment is not vengeance but the transformation of the soul. Unfortunately, the punishment cannot bring the complete transformation in the line of any sin, which means that the soul is transformed for sometime only. As soon as the soul returns from the hell and takes birth as the child on this earth, it behaves well in the childhood. You will be impressed to say that any child is God. But, you do not know that as the child grows more and more to become adult, the incomplete transformation ends and the original nature is again exhibited. The transformation must be complete and also must be total. Total transformation means to change yourself with respect to all types of sins. Complete transformation means the permanent transformation. The practical sign of this total and compete transformation is that you should not repeat any type of sin in your rest [of the] period of life. This can be achieved only by the divine knowledge. The source of practical sin is wrong knowledge (wrong thoughts). If the source is smashed, the practical sin will not appear again. Since the source is wrong knowledge (thoughts), it can be destroyed only by the right knowledge (thoughts). A diamond is cut by another diamond only. A thought is destroyed by another thought only. You cannot destroy the thought by a knife or fire. This is only the way to cancel all your pending punishments of sins (Jnanaagnih... Gita). If the soul is totally and completely transformed by the right knowledge, there is no meaning to apply the punishment again since the final aim is already attained. Except this one way, there is no other way to escape the punishments of all sins. Therefore, people should understand this background of their prayer and worship. If you insist God to give total relief from all the punishments, it is given, but, you must know that you have to pay principle and interest in future. This is the reason why the scholars always pray God not to postpone their enjoyments of the fruits for the future.

Astrology is not different from the philosophy or spiritual knowledge. The nine planets are the secretaries of the divine administration of God carrying on this process of implementation of punishments and award of good fruits by changing their intensities and using the alternate channels according to the necessity in order to achieve the total transformation of the soul. The planets are only the unimaginable powers of the unimaginable God. The unimaginable way of control of the fruits by a planet indicates the existence of unimaginable God. Thus, the astrology cannot be isolated from the spiritual knowledge of God as you cannot isolate sunlight from Sun. Unfortunately, the ignorant behaviour of the astrologers to foretell the future by suggesting the remedies to escape the problems without touching the main point of the total transformation of the soul and the concept of God, must be criticized as was done by the Holy Jesus. They simply forecast the coming problems and suggest the remedies like doing businesses with the secretaries of the present administration. Neither transformation of soul nor the devotion to God exists in the way of the dealings done by the astrologer. These astrologers exploit the minds of human beings by creating advance tension of future problems and suggest the remedies in advance to escape those problems without understanding the divine plan in the punishment (problem). For doing this, they charge you and earn money by twisting the right direction of astrology and philosophy in to wrong way just for the sake of earning the money and fame. I told this devotee (Ramanaiah) to worship Hanuman to pacify Saturn existing in the second place from His first zodiate (Taurus). The second place always represents finance and eyes as per astrology. The sin of the devotee is going through the channel of finance. Due to his prayers, He became soft and his sin is diverted from the channel of finance to the channel of his eyes. Now, he wants to get rid of the suffering of the eyes through operation. In such case, the punishment will be retorted back to the financial channel, which is more inconvenient. Hence, I advised him to suffer with the eyes for some more time. The total background of the complete spiritual knowledge is very essential in astrology.

The priests also are similar to the astrologers. You see the recent event of the deaths of several people in the sudden rush during the first day of the Pushkaram of the Godavari River. Similar incidents happened in the case of Kumbha Mela of Ganga River. These priests propagate that the bath in the river on the first day itself will wash all the sins. Can the bath in a river wash the sins, without the total and complete transformation of the soul? The Ganga or Godavari is not the river directly. Ganga or Godavari is the presiding deity of the corresponding river. The deity is energetic form of angel possessing some unimaginable powers granted by the unimaginable God. When you say that this river is the deity Ganga, it only means that this river is under the control of such deity. This is the rule of Sanskrit grammar, which says that if you say that this is that, it can mean that this is under the control of that (Tadadhina Prathamaa...). When you say that this world is God (Sarvamkhalvidam... Veda), it means that this world is under the control of God. The bath in the river used to give some freshness to the human being, which is the first step to concentrate on God and finally to get rid of all the sins with the help of His divine knowledge leading to total and complete transformation of soul. The first step is always linked with the final result in order to encourage the soul. People say that if you join this medical college, you are sure to become the best doctor. This does not mean that you will become the best doctor just by joining that college. You must study sincerely and then only you will achieve the result. Today, in the case of the bath in the river, even the first step is spoiled. In the olden days, the river running from its source was very pure with all the merits of the association of minerals and medicinal plants. Such a running river was always better than the stagnant well. Today, the rivers are polluted with drainage water and industrial waste. Today, the well water is far better than the river water. These priests propagate that by dipping in such a polluted river in a particular area (Desha) and at a particular time (Kala) will remove all the sins. This is totally wrong because even the initial freshness is not attained, not to speak of wash of all sins. The priests also know this. If they are true about this concept only, they should say that by dipping you will get rid of all sins. But, these clever priests say that after the dip (Snana), you should give donation (dana) to them. So, all this is commercial trick to cheat the people and earn the money. Such earned money will never give happiness. Thus, the subject is always twisted to achieve the selfish ends and finally the innocent and ignorant humanity is damaged. As per scripture, you should always say the truth in sweet way and say neither the truth in harsh way nor the lie in sweet way (Satyam bruyat Priyam...).


At the lotus feet of Swami
-Prasad

Monday, April 6, 2015

శ్రీసాయి విమర్శ ఖండనము

    [12-07-2014 గురుపూర్ణిమ నాడు భక్తులు శ్రీదత్తస్వామితో, ద్వారకాపీఠాధిపతి యగు శ్రీసంపూర్ణానందస్వామి, శ్రీ షిరిడీ సాయాబాబా మీద చేసిన ఆక్షేపణల గురించి ప్రస్తావించగా, శ్రీదత్తస్వామి ఇచ్చిన సందేశమే ఇది.]
    ఈ రోజు గురు పూర్ణిమ. శ్రీ షిరిడీ సాయిబాబావారి మూలంగా ఈ పండుగ చాలా ప్రసిద్ధికి వచ్చినది. ఈ సందేశమునకు ఈ రోజు చాలా యోగ్యము. స్వామి సంపూర్ణానంద, లోతుగా విశ్లేషణ చేయకుండా బాబావారిపై ఆక్షేపణలనుచేసినారు. ఆయన చేసిన విమర్శలు ఆయననే కాక, ఆయన మూలగురువగు ఆది శంకరులనే వ్యతిరేకించు చున్నవి. హిందూమతములోని భిన్నసంస్కృతుల యొక్క మిశ్రమమైన స్మార్తమార్గమును శ్రీసంపూర్ణానందయే స్వయముగా అనుసరించుచున్నారు గదా.

భిన్న సంస్కృతుల మిశ్రమ - ఏకీకరణము :
    రెండు భిన్న సంస్కృతి మార్గములను గురించి ఆలోచిద్దాము. ఈ రెండింటిలో ఒకటి సుప్రసిద్ధ శైవమతము, మరియొకటి సుప్రసిద్ధ వైష్ణవమతము. ఈ రెండు  మతములు అంతరార్థ వేదాంతములందే కాక, బాహ్యసంస్కృతులలో సైతము పరస్పర విరుద్ధములు. మొదటి మతము వారు నుదిటిపై అడ్డరేఖలను, రెండవమతము వారు నుదిటిపై నిలువురేఖలను బొట్టుగా పెట్టుచుందురు. పాత చరిత్రను తిరగేస్తే, ఈ రెండుమతముల విరోధము ఎంత తీవ్ర మంటే - ఒకరి నొకరు చంపుకొనుట వరకు జరిగినది. ఈ మతముల ఆరాధ్య దైవములు (లక్ష్యములు) కూడా పూర్తిగా భిన్నములే. ఒక మత జనులు వారి దైవమునకు రెండవమతము వారి దైవము కూడా దాస్యము చేయునందురు. మొదటి మతము వారు తమ మతదైవమైన శివునకు, రెండవ మత దైవమైన విష్ణువు దాసుడందురు. రెండవ మతము వారు కూడా అట్లే విష్ణువునకు శివుడు భక్తుడందురు.
    మూడవ మార్గమైన స్మార్త మతము,  యీ రెండు  మతముల సమన్వయము  కొరకు ఉద్భవించినది. ఆదిశంకురులు, వారి శిష్యుడగు యీ శ్రీ సంపూర్ణానందయును యీ మూడవ మార్గమునకు చెందినవారే. ఈ శ్రీ సంపూర్ణానందగానీ, మరి ఏ శంకర పీఠాధిపతి గానీ, నుదిటిపై అడ్డముగా బొట్టు పెట్టి, సంభాషణ సందేశము చివర 'ఇతి నారాయణ స్మృతి:' అని ముగించుట ఆచారమై యున్నది. ఈ స్మార్త మతము, రెండు మత లక్ష్యములగు శివ విష్ణువు లొకరే యనుటయే కాక, మార్గ సంస్కృతులను కూడా మిళితము చేయును. రెండు మతముల లక్ష్యమగు ఒకే పరమాత్మను చేరు ప్రయత్నమే రెండు మార్గములలోని సంస్కృతి తాత్పర్యము. స్మార్త మార్గస్థుడు, ఈ రెండుమతములకు పంబంధించిన పండుగలన్నియును చేయును. ప్రతి పండుగ లోను, ఒకే భగవంతుని చేరు ప్రయత్నము (సంస్కృతి) కూడా ఒక్కటే కావున మార్గసంస్కృతి కూడా ఒక్కటియే కావలయును. రెండు ఎట్లు అగును?

    శ్రీ సాయిబాబా కూడా భిన్న సంస్కృతులు గల హిందూ-ముస్లిం మతములను అనుసరించుటను, స్మార్త మార్గము నవలంబించు శ్రీసంపూర్ణానంద ఆక్షేపించుట విచిత్రము. భిన్నమత సంస్కృతులు గల శివ, విష్ణువులలో ఒకే దైవత్వ మున్నప్పుడు, అదే దైవత్వము, భిన్నమత సంస్కృతి గల 'అల్లా'లో ఏల ఉండరాదు? భిన్నమతముల లక్ష్యములలోను, మార్గసంస్కృతులలోను ఏకత్వమును సాధించిన స్మార్త మతమార్గమునకు మూలపురుషుడే ఆది శంకరులు. లక్ష్యము ఒకటే అయినప్పుడు, ఆ లక్ష్యమును చేరు ప్రయత్నమే సారాంశముగా గల భిన్న మత మార్గములు కూడా ఒకటియే కావలయును. వాటిలో విరోధము అసంభవము. భూమిపై నున్న ఒకే పట్టణమును చేరు మార్గములు వేరు వేరు కావచ్చును కాని, ఒకే దైవ ప్రీతిని లక్ష్యముగా గలిగి, ఆ లక్ష్యసాధన ప్రయత్న రూపములైన భిన్నమతములు మాత్రము వేరు వేరు కాలేవు. ప్రయత్న రూపమైన సాధన ఒకటియే గదా. భూమిపై నున్న మార్గములు వేరు వేరుగా నుండవచ్చును కానీ, సాధన తత్త్వము ఒకటియే గల మతములు వేరువేరుగా నుండజాలవు. ఒకే పట్టణమును చేరు భిన్నమార్గములను, ఒకే దైవమును చేరు భిన్న మతములతో పూర్తిగా పోల్చరాదు.
    ఆదిశంకురులు మతలక్ష్యములైన దైవరూపములందే కాక, ఆయా దైవరూపములను ప్రసన్నము చేసుకొను మార్గములగు మతములందును ఏకత్వమును సాధించినారు. ఈ విశ్వమను బ్రహ్మాండమునకు ప్రతీకగా నిలచిన పిండాండమే హిందూమతము. హిందూమతము లోని మతముల యొక్క  ప్రతీకలుగా విశ్వమతములను తీసుకొనవచ్చును. అన్ని మతముల దేవతా రూపములలో దైవత్వము ఒకటే అనియు, ఆ ఏకైక దైవప్రీతిని సాధించు ప్రయత్నములగు మత మార్గములు కూడా ఒకటియేనని బోధించు విశ్వమతములోని ఉపమతములే యీ విశ్వమందున్న మతములు. కావున హిందూ మతముతో విశ్వమతము పూర్తిగ పోలియున్నది. మతముల బాహ్యసంస్కృతులగు భాషాభేదము, రూపభేదము, వస్త్రధారణభేదము, ఆహారాదులలో భేదము మొదలగు భేదము లన్నియు పట్టించు కొనుటకు పనికిరానివి. ఏలనన, దైవము ఒకటియే, మరల, దైవసాధన ప్రయత్నమే ఏకతాత్పర్యముగా గల మతములు కూడా ఒకటే గదా.
    దైవము ఊహకును అందని అతీతము అని మా సిద్ధాంతము. ఆ దైవము చైతన్యమని అద్వైతులందురు. మా యీమత భేదము గురించిన చర్చ ఇచట అప్రస్తుతము. దైవము అనూహ్యమైననూ, చైతన్య స్వరూపమైననూ, పైన చెప్పిన బాహ్యభేదము లేవియును దైవమును అంటజాలవు. శంకర మతములోను, బాహ్యములగు మిథ్యానామ రూపముల భేదము, సత్యమైన అంత: స్వరూపము అగు బ్రహ్మమును స్పృశించ జాలదనియే గదా సారాంశము. ఈ శంకర సిద్ధాంతమును హిందూమతము లోని భిన్న మతములకే కాక, విశ్వమతములోని భిన్న మతములగు హిందూ, ముస్లిం, క్రైస్తవాది మతములకును ఏల వర్తింప చేయరాదు? హిందూమతమునకు ఒక సిద్ధాంతమును, ఇతర మతములకు మరియొక సిద్ధాంతమును వర్తింపచేయుట విజ్ఞత కాజాలదు. భారతదేశములోని హిందూమతమునకు, విశ్వములోని ఇతర మతములకు ఒకే తర్కమును అన్వయించ వలెను.
    ఆదిశంకరులు హిందూమతములోని ఉపమతముల మధ్య నున్న అడ్డుగోడలను తొలగించినారు. ఒకే ఇంటిలో ఉన్న గదుల మధ్య గోడలను తొలగించి, మొత్తము ఇంటిని ఒకే హాలుగా చేయుటయే యీపని. శ్రీ సాయిబాబా ఇదే పనిని ప్రపంచములో నున్న మతముల మధ్య గోడలను తొలగించి చేసినారు. అంటే-వారు ఒకే హాలుగా మారిన ఇళ్ళను అన్నింటిని కలిపి ఒకే పెద్దహాలును చేసినారు. ప్రతి మతములోను, ఉపమతములను ఏకీకరణము చేయు ప్రయత్నము    జరిగినది.   ఇస్లాం మతములోను,  ప్రవక్త  మహమ్మదు  రాకముందు అనేక   ఉపమతము లుండెడివి. ప్రవక్త, యీ ఉపమతముల మధ్య గోడలను తొలగించి ఒకే మతమును చేసి, 'అల్లా' అను పేరుతో ఒకే దైవమును స్థాపించినారు. హిందూమతములో శంకరులు చేసినపనినే, ప్రవక్త మహమ్మదు, ఇస్లాంలో చేసినారు. ఈ ఇరువురి ప్రయత్నముల వల్లను, హిందూమతము ఒక పెద్దహాలుగాను, ముస్లింమతము మరియొక పెద్దహాలుగాను మారినవి. ఇప్పుడు శ్రీ సాయిబాబా యీ రెండు పెద్దహాలుల మధ్య గోడలను తొలగించి 'ఒకే ఒక పెద్దహాలును' ఏర్పరిచినారు. ఈ విశ్వములోని అన్ని మతములను పెద్దహాలులను కలిపి, ఒకే పెద్దప్రపంచ హాలును నిర్మించినారు స్వామి వివేకానంద.
    ఇప్పుడు ఆదిశంకరులు, మహమ్మదుప్రవక్త, సాయిబాబా, వివేకానందులలో ఏమి తేడా ఉన్నది? శ్రీ రామకృష్ణ పరమహంస గూడా అన్ని మతముల దైవరూపములలోను, అన్ని మతముల మార్గములలోను ఏకత్వమును అనుభూతిగా పొంది, దానిని ప్రకటించినారు. అన్ని మతముల లక్ష్యములలో ఏకత్వమే ఒకే దేవుడు. అన్ని మత మార్గములలో ఏకత్వము ఆ ఒకే దైవమును ప్రసన్నము చేసుకొను ఏకైకప్రయత్నమే. ఈ విషయము, శ్రీ సంపూర్ణానంద వాదించు మతసంస్కృతుల భిన్నత్వమును ఖండించుచున్నది. ఈ విషయములో ఆయన సాయిబాబాను దూషించినచో, వారి గురువగు ఆదిశంకరులను కూడా పరోక్షముగ దూషించినట్లే గదా.
మతముల ఐక్యత నిగూఢతర్క సాధ్యము :
    స్వామి వివేకానంద ప్రపంచ పౌరుల సభలో మతసామరస్యమునకై ప్రయత్నించినారు. ఈ సందేశము నిచ్చు దత్తస్వామి, ఆ సామరస్యమును నిగూఢ తర్కవాదముతో సాధించుచున్నారు. దీనికి కారణమేమనగా - ప్రతి మానవుడును తనలో నున్న అత్యున్నతమైన బుద్ధియోగమును సమాధానపరచగల తర్కముతోనే సంతృప్తిని చెందును. ఆతర్కవాదమేమనగా -
    శ్రీ సంపూర్ణానంద స్వామిజీ హిందూమతమునకు చెందినవారు. ఈ హిందూమత దైవమగు పరబ్రహ్మము యీ విశ్వమును సృష్టించినది కావున, యీ విశ్వములోగల అన్ని పాశ్చాత్యదేశములను కూడా పరబ్రహ్మమే సృష్టించినది గదా. ఈ భారతదేశములో అనేక దైవావతార పురుషులు హిందువుల కొరకు ఆధ్యాత్మిక జ్ఞానమును వర్షించినారు. అయితే, ఈ జ్ఞానామృతము భారతదేశములో కురిసిన సమయములోనే వెంటనే అన్ని  పాశ్చాత్యదేశములకు చేరలేదు. పాశ్చాత్యదేశములు, భారతదేశమును 17వ శతాబ్దము లోనే కనుగొన్నవి. అప్పటివరకు, పాశ్చాత్యదేశములలో అనేక మనుష్యతరములు, యీ జ్ఞానామృతమును తెలుసుకొను అవకాశమే లేక అంతరించినవి. అయితే, విశ్వములోని అన్ని దేశముల జీవులును ఆ ఏకైక దైవమైన పరబ్రహ్మము యొక్క సంతానమేకదా (అహంబీజప్రద:పితా... గీత). మరి, 17వశతాబ్దము వరకు భారతదేశజీవులగు కొందరు పుత్రులకే జ్ఞానామృతమునిచ్చి, యీ నిష్కారణ పక్షపాతము నేల దైవము చూపినది? దైవము విశ్వమును సృష్టిచేసినపుడు, సర్వవిశ్వజీవులకు ఒకే మాతృభాషగా సంస్కృతమును పెట్టియుండవలసినది. సృష్టించినపుడే, అన్ని దేశములను అనుసంధానము చేసి ఉన్నచో, సంస్కృతములో ఇచ్చట బోధించిన జ్ఞానామృతము వెంటనే అన్ని దేశములకు వ్యాపించి యుండెడిది. అప్పుడు విశ్వపితయగు దైవమునకు ఎట్టి పక్షపాత దోషము లేశమైనను వచ్చియుండెడిది కాదుగదా. దీనికి ఒకేఒక సమాధానము తప్పవేరు మార్గము లేదు. అది ఏ మనగా - సృష్టించిన సమయము నుండి, విశ్వములోని అన్ని దేశములకు ఏకైక దైవమగు పరబ్రహ్మము అనేక రూపములలో అవతరించి, ఆయాభాషలలో ఈ జ్ఞానామృతమును బోధించినట్లు అంగీకరించవలెను. ఆయా దేశముల జీవుల గ్రహణశక్తి స్థాయిలననుసరించి భిన్నస్థాయిలలో యీ జ్ఞానామృతమును బోధించి యుండవచ్చును. సర్వమతదైవరూపములలో ఒకే దైవమున్నదనియు, ఆ దైవప్రీతిని సాధించు ప్రయత్నమే తాత్పర్యముగాగల మతములన్నియు ఒక్కటేననియు, యీ ఏకైక సమాధానమే నిరూపించుచున్నది. శ్రీ సంపూర్ణానంద, దీనిని అంగీకరించనిచో, దైవమునకు అంటు అకారణ పక్షపాత దోషమును గురించి సమాధానమీయవలెను. తమ మతమే నిజమైనది యని భావించు ప్రతి మతమునకును, ఈ పక్షపాత దోషము వెంబడించుచున్నది, కావున, సర్వమతములును ఈ సమాధాన సమన్వయము నంగీకరించక తప్పదు.

శాకాహార మార్గము-దైవత్వము :
    శ్రీ సంపూర్ణానంద, మాంసాహారి యగు శ్రీ సాయిబాబా దైవము కాదనుచున్నారు. ఆయనే శ్రీరాముని దైవముగా స్తుతించుచున్నారు. శ్రీరాముడు కూడా మాంసాహారియే కదా! సాయిని పూజించరాదని ఎట్లు చెప్పుచున్నారు? ఆహారము బాహ్యసంస్కృతియే. ఆయిననూ, ప్రాణివధ కారణమున మాంసాహారము పాపమే. కాని, భగవంతుడు ఒకచోట అవతరించినపుడు అచట నున్న జీవుల బాహ్యసంస్కృతిని తానూ అనుసరించి, వారితో ముందు సఖ్యతను ఏర్పరుచుకొనును. ఆ తరువాత వారికి జ్ఞానబోధను చేయుచు, పరమధర్మమైన అహింసామార్గమునకు వారిని నెమ్మదిగా మరలించును. బురదగుంటలో కూరుకొని పోవువారిని ఉద్ధరించుటకు రక్షకుడును, బురదగుంటలో దూకవలయును కదా. అట్లు దూకినప్పుడు తన దేహమునకును బురద అంటుకొనక తప్పదు. పరుగెత్తు ఆంబోతును నిలువరించుటకు ముందు, దానితో కూడా కొన్ని అడుగులు వేయకతప్పదు. అజ్ఞానులను ఉద్ధరించుటకు ముందు వారి అజ్ఞానమును కొంతకాలము అనుసరించుట, అవతారపురుషునకు తప్పదు. గాయపడిన జటాయుపక్షిని చూచి దు:ఖించిన శ్రీరాముని, ప్రేమతో మేక నెత్తుకొన్న క్రీస్తును, మాంసాహార విషయములో ఇట్లు అర్థము చేసుకొనవలెను. కానీ, శ్రీ సాయిబాబాను మాంసాహారి యనుట సరికాదు. మాంసాహార భక్తులకు, మాంసాహారమును వండించి వడ్డించినాడే తప్ప, తాను మాంసాహార భక్షణము చేయలేదు. భక్తురాలు గేదెను కొట్టినందుకే తన వీపుపై వాతను చూపి భూతదయను బోధించిన శ్రీసాయి, అమాయక జంతువధ వలన లభ్యమైన మాంసమును తినునా? శ్రీరాముని మాంసాహారమును క్షత్రియకుల ధర్మముగా చూచిననూ, తాను బ్రాహ్మణుడని ఎన్నోసార్లు ఎలుగెత్తి చాటిన శ్రీసాయి విషయమున దీనిని నమ్మశక్యము కాదు. మాంసాహారులెవరైన తమ పాపమును సమర్థించు కొనుటకు ఇట్లు శ్రీసాయిపై ఆరోపించి చెప్పియుండవచ్చును. కాదని, నీవు మూర్ఖముగా శ్రీసాయి మాంసాహారియేనని వాదించిననూ, కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లే వ్యర్థమగును. ఏలననగా- మాంసాహారమునకును-దైవత్వమునకును ఎట్టి సంబంధము లేదని శ్రీరాముని విషయములో తేలినది కదా.
    శ్రీ సాయిబాబా మేకను స్వయముగా చంపినారన్న మీ ఆక్షేపణయును పూర్తిగ అసత్యము. ఆయన ఒక మేకను చంపమని ఒక బ్రాహ్మణ భక్తుని ఆదేశించగా, ఆ భక్తుడు చంపుటకు సిద్ధమయ్యెను. అప్పుడు శ్రీసాయి భక్తుని వారించి 'నేనే చంపెదను' అనెను. వెంటనే మేక భూమిపైపడి చనిపోయెను. దీని ద్వారా శ్రీసాయి సృష్టి స్థితి లయములు భగవంతుని అధికారములనియు, భగవంతుడు నరావతారమున జ్ఞాన బోధకుడనియు సూచించెను.

శ్రీసాయి హిందూమతస్థుడే :
    శ్రీ సంపూర్ణానంద, శ్రీసాయిని గురించి ఆయన ముస్లిం అనియు, హిందువు కాదనియు, ముస్లిం సంస్కృతిని హిందూమతములోనికి త్రోయుచున్నారనియు, ఆరోపించుట సరికాదు. శ్రీసాయి హిందూబ్రాహ్మణుడు. ఆయన హిందూదేవతల నారాధించుచు, భక్తులను కూడా హిందూదేవతల నారాధించుటలో ప్రోత్సహించినారు. ఒకసారి వర్షములో తడియుచు క్రింది మెట్టుపై నున్న సాయి, హనుమంతుని విగ్రహముకల పైమెట్టును భక్తులు ఎక్కమన్ననూ ఎక్కక, స్వామి కన్న క్రింది స్థాయిలోనే ఉండవలయునని పలికినారు. ఒకసారి ఒక ముస్లిం భక్తుడు తన ఆశీస్సులతో సంతానము పొంది, లడ్లు తీసుకొనిరాగా, శ్రీసాయి వాటిని హనుమంతుని గుడిలో పంచమని ఆదేశించిరి. 'అల్లా హనుమంతులకు కుస్తీ జరుగగా, హనుమంతుడే గెలిచినాడు' అని పలికిరి. ఎప్పుడు 'అల్లామాలిక్' అని పలుకు శ్రీసాయి, యిట్లు పలుకుట ఆ ముస్లిం భక్తుని మత దురభిమానమును పోగొట్టుటకే తప్ప, అల్లాపై భక్తి లేక కాదని    గ్రహించవలెను. హిందూదేవతలపై శ్రీసాయి ఎంతో భక్తిని చూపించినారు. తాను హిందూబ్రాహ్మణుడననియు, ఉపనయనంలో కుట్టిన చెవులను శ్రీసాయి చూపెడివారు. ఒక దసరానాడు, తాను ముస్లిం అయినచో తనకు 'సుంతి' చేసినారా లేదా చూడమని దిగంబరుడై శ్రీసాయి కోపముతో కేకలను పెట్టినారు. ఇవి అన్నియును శ్రీసాయి హిందువనియే నిరూపించుచున్నను, ఆయన కొన్ని ముస్లిం పద్ధతులను అవలంబించుట, ఆ రెండు మతముల సమన్వయము కొరకేనని తెలియవలయును. వస్త్రధారణములో ఆయన తరువాత శ్రీ సత్యసాయిగా అవతరించినపుడు హిందు-క్రైస్తవ మత సమన్వయమును సూచిస్తూ మరొక ప్రయత్నమును చేసినారు.

శ్రీసాయికి గురుపరంపర ఉన్నది :
    శ్రీసాయికి గురుపరంపర లేదని వారు చేసిన ఆక్షేపణయు నిజముకాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడగు శ్రీవెంకుసాయే శ్రీసాయికి గురువు. శంకరాచార్య గురుపరంపరలను కూడా, సదాశివ-శంకరాచార్య పరంపరలో చెప్పినట్లు, వెంకటేశ్వర-వెంకుసా పరంపరయు నట్టిదేగదా. తన గురువగు శ్రీవెంకుసా తన కిచ్చిన ఇటుకరాయిని, శ్రీసాయి ఎంతో ప్రియముగా దాచుకున్నారు.
భగవదవతారముల సంఖ్య :
    భాగవతంలో కలియుగ అవతారముల సంఖ్య 22 అనియు, వాటిలో శ్రీసాయి పేరులేదని మీరు ఆక్షేపించుటలో మీరు చూపిన పాండిత్యము మీ మూలమునకే ముప్పుతెచ్చుచున్నది. ఆదిశంకరులు భగవదవతారమని వేదములోనే చెప్పబడియున్నది (వ్యుప్తకేశాయచ). శివుడే ముండిత శిరస్కుడై వచ్చునని ఈ వేదమంత్రార్థము. అయితే, ఆదిశంకరులు ఈ 22 అవతారములలో చెప్పబడలేదు. భాగవతము కన్నను వేదప్రామాణ్యము అధికము (శ్రుతిరేవగరీయసీ). ఎప్పుడు ఏ అవసరము వచ్చినా భగవంతుడవతరించునని గీతావచనము (యదాయదాహి...), ఈ పురాణోక్త సంఖ్య భగవంతుని నియమించలేదు. ఆదిశంకరులు కూడా 22 సంఖ్యలో చెప్పబడలేదని భగవదవతారము కాదని శ్రీ సంపూర్ణానంద, కర్మకాలి, చెప్పుదురా ఏమి!

గంగాస్నాన నిషేధము:
    శ్రీసాయి భక్తులు గంగా స్నానము చేయరాదని శ్రీ సంపూర్ణానంద నిషేధించుట వారి ఘనీభవించిన అజ్ఞానపరాకాష్ఠ. ఏ నదీ జలమైననూ, హైడ్రోజన్, ఆక్సిజన్ 2:1 నిష్పత్తిలో కలిసి సమ్మేళనముగా మారుటయేకదా.  నదీ జలములో  కలుషములతో బాటు ఖనిజములు కూడా ఉండును. వీటిని వదిలినచో అన్ని నదీజలములు ఒక్కటియే. అజ్ఞాన దోషములను సూచించు కలుషముల పరిమాణము ఎక్కువగా గంగాజలములోనే నున్నది. ప్రస్తుత గంగాజలము మీ అజ్ఞాన కలుషితమైన బుద్ధిని సూచించుచున్నది. అజ్ఞాన రహితులగు శ్రీసాయి భక్తులకు గంగాజలస్నాన నిషేధము యీ విధముగా సంమజసమేనేమో! ప్రస్తుత ప్రభుత్వము గంగాజల శుద్ధిని గురించి చేయుచున్న ప్రయత్నము, మీ బుద్ధిని శుద్ధిచేయుటకై చేయు ప్రయత్న రూపమైన యీ సందేశము వలెనున్నది. ఎన్నో నదులు గంగవలె హిమాలయములో ఉద్భవించి సాగరమును చేరుచున్నవి. మిగిలినట్టి ఆ నదులలో స్నాన నిషేధమును చేయక, కేవల గంగనే ఎట్లు నిషేధించగలరు? అన్ని స్తోత్రములలోను గొప్పది యగు మహిమ్న: స్తోత్రము (మహిమ్నోనాపరాస్తుతి:) లో- నదులన్నియు నేరుగా కానీ వక్రముగా కాని పయనించుచున్నను, ఒకే సముద్రమును చేరునట్లు, భిన్న మార్గ సంస్కృతులు కల మతము లన్నియు ఒకే భగవంతుని చేరుచున్నవి (పయసామర్ణవ ఇవ) అని చెప్పబడినది.
వేదమంత్రముల నుదహరించుట :
    వేదవచనములను ప్రమాణముగా తన ఉపదేశములలో చూపని శ్రీసాయి, దేవుడు కాడని శ్రీ సంపూర్ణానంద చేయు విమర్శ అనాలోచితము. వాల్మీకి రామాయణములో వాలి జాబాలి మొదలగు వారికి ఉపదేశములను చేయునపుడు కూడా శ్రీరాముడు ఎట్టి వేదవాక్యములను ఉదహరించలేదు. శ్రీరాముడు బోధించినవి వేదములో నున్నవే కాని, అవి శ్రీరాముని సొంత మాటలలో బోధించబడినవి. అట్లే శ్రీసాయి బోధలన్నియును, వేదములలో కనిపించునవే కాని, అవి శ్రీసాయి సొంత మాటలలో నున్నవి. వేదమనగా (విదుల్ - జ్ఞానే) జ్ఞానమని అర్థ్ధము. జ్ఞానము అనగా మాటలేవి యైనను వాటిచే చెప్పబడు భావమే ప్రధానము. అదే భావము చెప్పబడినప్పుడు, అవే మాటలు అక్కరలేదు. వేదము యొక్క భావము చెప్పబడగానే, వేదము చెప్పినట్లే. గీతను చెప్పినపుడు కృష్ణుడు కూడా వేదవాక్యముల నుదహరించలేదు. అయినా, వేదార్థ్ధసారమే గీత. అయితే, శంకరులు తన భాష్యములలో వేదవాక్యములను ప్రమాణముగా చూపినారు. పండితులతో వాదించు పరిస్థితులలో పండిత సంప్రదాయము ననుసరించి అట్లు ఉదహరించినారు. అట్లు ఉదహరించనిచో, పండితులు తృప్తినొందరు.   వేదవచనములను ఉదహరించుటయే దైవత్వమన్నచో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దైవము కారు. కేవలము శంకరులే దైవము అగుదురు. దైవము కాని పండితులు కూడా అట్లు వేదమును ఉదహరించగలరు. కావున వారు దైవమగుదురా? వేదముల నుదహరించని శ్రీసాయి - శ్రీరాములలో తేడాలేనందున, దైవము కాని శ్రీసాయిని పూజించు వారు, దైవమైన శ్రీరాముని పూజించరాదు అని ఎట్లు తేడాను ఇరువురిలో చూపగలరు?
    నిశితముగ చూచినచో, బ్రహ్మసూత్రములు (శాస్త్ర యోనిత్వాత్) భగవంతుడే వేదముల కర్తయని పలుకుచున్నవి. గీత కూడా ఇదే చెప్పుచున్నది (వేదాంతకృత్). భగవంతుడు నరావతారమును ధరించినపుడు తన మాటలను తానే చిలుకవలె బట్టీ పట్టిన రీతిగా పలుక నవసరములేదు. తన మాటల భావమునే తాను వేరు మాటలతో వేరు సమయమున చెప్పవచ్చును. శంకరులు కూడా, వేదార్థమునే తన మాటలలో శ్లోకరూపమున స్తోత్రములుగా చెప్పినారు కదా. వాటికి ప్రామాణ్యము లేదా? వేదవాక్యములలోనే ఉదహరించి, వాటి అర్థమును వక్రీకరించినపుడు వేదమును  ఉదహరించనట్లే అగును. వేదవాక్యములను ఉదహరించకపోయిననూ, వాటి యొక్క సత్యార్థమును వేరు మాటలలో వ్యక్తపరచిననూ, వేదమును ఉదహరించినట్లే. భగవదవతార పురుషడు మాట్లాడినపుడు, ఆయన మాటలన్నియు వేదమే. పండితులు భాషించినపుడు, వారి భావములు వేదసమ్మతములని తెలుపుటకు, వేదవాక్యముల నుదహరింతురు. నరరూపములో పలుకుచున్న భగవంతుని వాక్యములు లోపలనున్న భగవంతునివే, కాని, బాహ్య నరరూపమునకు సంబంధించినవి కావు. భగవంతుడు వేరు భాషలో చెప్పుభావములను సమర్థించు కొనుటకు వేరొక భాషలో చెప్పిన మాటలను (వేదమును) ఉదహరించ నవసరము లేదు. తన మాటలకు తన మాటలనే ఎట్లు ప్రమాణముగా చూపుకొనును? భగవంతుడు చెప్పిన భావములను వేదములో అన్వేషించవచ్చునే కాని, ఆ భావమును వ్యక్తపరచు మాటలు యథాతథముగా, వేదములో ఉన్నవా? లేవా? అని వెతు పనిలేదు. భావమే జ్ఞానము. జ్ఞానమే వేదము.
విగ్రహారాధనము :
    శ్రీసాయి విగ్రహముల నారాధించు వారు అపమార్గములో నున్నారని శ్రీ సంపూర్ణానంద ఆక్షేపించుట పిచ్చితనము. ఆరాధన లక్ష్యము సత్యమై, చేతనమై, యోగ్యమై ఉండవలెనని వారు చెప్పుచున్నారు. శ్రీసాయి విగ్రహములకు ఈ మూడింటిలో ఏ లక్షణము లేదని వారు చెప్పుచున్నారు. మిగతా దేవాలయ విగ్రహములకు ఈ మూడు ఉన్నవి కావున పూజ్యములని వారి భావన. ఈ మూడు, ప్రాణప్రతిష్ఠ ద్వారా సిద్ధించుచున్నవని వారి మతము. ఈ విధిలో ఆయా విగ్రహములలోకి ఆయా దేవతలను ప్రవేశింప చేయుటకు ఆయా వేదమంత్రములను పఠించుచున్నారు. కాని శ్రీ సాయికి సంబంధించిన వేదమంత్రమేమీ లేకపోవుటచేత ప్రాణప్రతిష్ఠ వ్యర్థమగును. కావున శ్రీసాయి విగ్రహములు పూజాయోగ్యములు కావని వారి మొండిమతము, మూడు కారణముల వలన అంగీకారము కాదు.
    1) మీరు చెప్పిన ఈ మూడు లక్షణములు ఈ తంతువులలో కావలయునని వేదము ఎచ్చట చెప్పినదో మీరు చెప్పలేదు. వేదములలో ఇవి ఎచ్చటను కానరాకుండుట చేత, వేదమునుదహరించనిచో ప్రామాణ్యతలేదని మీరు చెప్పినందున, వీటికి    ప్రామాణ్యత లేదు.
    2) ప్రాణప్రతిష్ఠలో మంత్రములో ఎచ్చటనూ దేవతా నామములేదు. అవి కేవలము జడవిగ్రహములో ప్రాణమును తెచ్చుటకు వినియోగింపబడుచున్నవి. కావున, శ్రీసాయికి సంబంధించిన వేదమంత్రములు లేవని మీరు చెప్పుట హాస్యాస్పదము.
    3) జడ విగ్రహములలో చైతన్యమున్నట్లు భావించి సేవించవలయునను తాత్పర్యమును గ్రహించక, ఈ విధి ద్వారా నిజముగా ప్రాణప్రవేశము జరుగునట్లు తలచుట మూర్ఖత్వము. అట్టి తాత్పర్యమును శ్రీసాయి విగ్రహములలో కూడా నుంచి సేవించవచ్చును కదా. జడ విగ్రహములో యీ తంతువు ద్వారా నిజముగా ప్రాణము వచ్చుట లేదు. ఈ తంతువు తరువాత చలనము, చూపు, వినుట, భాషించుట మొదలగు ప్రాణ లక్షణములు విగ్రహములో నిజముగా వచ్చుటలేదు. కనీసం ఒక ఫ్యానులో జడశక్తియగు విద్యుత్తు ప్రవేశించగనే చలనము కనపడుచున్నది. విగ్రహములో కనీసం చలనలేశమైనను లేదు. ప్రాణప్రవేశము అనుభవవిరుద్ధము కావున ప్రామాణికము కాదు. ప్రమాణములలో శ్రుతి, స్మృతి, యుక్తి మరియు అనుభవము శాస్త్రసమ్మతములు. చివరిదగు అనుభవము వ్యతిరేకించుచున్నది కావున ఇది ఏ విధముగాను ప్రామాణికము కాదు.
    ప్రాణప్రతిష్ఠ జరిగినా, జరుగకపోయినా, తేడాలేదు. విగ్రహములు ప్రతీకోపాసన కిందికి వచ్చును. అవి భగవంతుని ప్రతీకలే కాని, వాటిలో భగవంతుడులేడు (నతస్యప్రతిమా..., ప్రతిమాహ్యల్పబుద్ధీనాం...). ప్రాణప్రతిష్ఠ జరిగిననూ అవి సాక్షాదుపాసన కిందికిరావు. కేవలము నరావతారములే సాక్షాదుపాసన కిందికివచ్చును (మానుషీం తనుమాశ్రితమ్... గీత). కావున, శ్రీసంపూర్ణానంద పట్టుదల వ్యర్థము. ఈ విధిలో ఏమియు లేకున్నను, ఇది ఒక సత్యమును సూచించుచున్నది. అది ఏమనగా - జడవిగ్రహమైన జడశరీరము, ప్రాణ ప్రవేశము వలన చేతనమైన మానవుని సూచించుచున్నది. అది సూచించు తాత్పర్యమును గ్రహించవలయును కానీ, దానితో నిజముగా అది జరుగుచున్నది అని భావించరాదు. మానవుని లోనికి మాత్రమె తాను ప్రవేశింతునని తాత్పర్యము. జడము లోనికి ప్రవేశించననియే సారాంశము. జ్ఞానబోధ చేయుటకు చేతనమైన నరరూపము కావలయునన్నదే విషయము. అట్టి నరావతారమునే పూజించి సేవించమన్నదే పరమార్థము. జడస్తంభములోని చైతన్యరూపుడైన పరమాత్మ నరసింహావతారములో ప్రవేశించినాడుగదా అన్న మీ వాదము వివేక విచార రాహిత్యమును సూచించుచున్నది. జడస్తంభమును పగులగొట్టగా చైతన్యరూపమైన నరసింహ రూపము ద్వారా పరమాత్మ వ్యక్తమైనాడే తప్ప, చైతన్య ప్రవేశము ద్వారా జడస్తంభము కదిలి గర్జించి అసురసంహారము స్వయముగా చేయలేదు. ఇచట   ప్రాణప్రతిష్ఠా విధి యేమియును జరుగలేదు. కావున, పూర్తిగా ఇది అప్రస్తుతము. భక్తాగ్రేసర రక్షణార్థమై జరిగిన ప్రకృత్యతీత మహిమ ఇది. ప్రాణప్రతిష్ఠ కర్మచేత    సిద్ధమైనది కాదు. ఇది విగ్రహారాధన విషయమునకు చాలా దూరముననున్నది. సింహముఖ నరరూపము ప్రాణి రూపమైనది కావున ప్రాణియందే భóగవదావేశము జరుగునని ముఖ్యార్థము. ఇచ్చట నరసింహ శరీరము,  కాలవ్యవధి లేనందున, భగవంతుని చేత సృష్టింపబడినది. అట్టి  విలక్షణప్రాణి-ఉపాధి, ప్రకృతి సిద్ధము కూడా కాదు. ప్రాణి శరీరమునే భగవంతుడావేశించునన్న నియమము ఇచ్చట కూడా యథాతథముగ పాటించబడినది.
    జడవిగ్రహము, ప్రాణరహితమైన జడశరీరమును సూచించుచున్నది. అట్టి జడవిగ్రహము లోనికి ప్రాణప్రతిష్ఠ ద్వారా నిజముగ ప్రాణప్రవేశము జరిగినచో, ఆ విగ్రహమే చేతన నరశరీరముగ మారును అన్న విషయమే ఇచట సూచితము. ప్రాణప్రతిష్ఠ ద్వారా నిజముగ విగ్రహములోనికి ప్రాణప్రవేశము జరుగలేదు, నిజముగా, విగ్రహము నరశరీరముగ మారనూలేదు. దీనిచే గ్రహించవలసినది ఏమనగా - చేతనమైన నరశరీరము = జడ విగ్రహము + ప్రాణము అనియే. ప్రాణములేని నరశరీరము సాక్షాత్తు జడవిగ్రహమే. కేవల జడవిగ్రహ పూజ కన్ననూ, చేతనమైన, నరశరీరమును ప్రవేశించిన భగవంతుడగు అవతారపురుషుని పూజయే చేయవలయునన్న సందేశమే జడవిగ్రహమునకు ప్రాణప్రతిష్ఠ చేయుట. సూచించిన అర్థమును గ్రహించక, సూచించు జడ విగ్రహములోనికే ప్రాణము ప్రవేశించినదన్న భ్రమతో, దానినే పూజించుట అవివేకము. అయితే, ప్రారంభదశలో నున్న వారు దానిని దైవ ప్రతీకగా భావించి పూజించుట తప్పదు. ప్రారంభదశలో దోషములు తప్పనిసరి (సర్వారంభాహి... గీత). కావున ప్రాణప్రతిష్ఠ తరువాత కూడా జడవిగ్రహము, జడవిగ్రహమే. గీతాచార్యుడు, అవతారపురుషుడగు కృష్ణుడు, తాను సచేతనమైన నరశరీరమును ఆశ్రయించి అవతరించెదనని గీతలో చెప్పినాడు (మానుషీం తనుమాశ్రితమ్...).
    శ్రీ సంపూర్ణానంద చెప్పిన మూడు శబ్దములకు అర్థము నిట్లు ప్రతిపాదింపవచ్చును. దైవానుగ్రహము వలన, నీవు చేయు ప్రాణప్రతిష్ఠ ద్వారా,  నిజముగా (సత్య) జడవిగ్రహములోనికి ప్రాణ ప్రవేశము జరిగి, అది సచేతనమైనచో (చేతన), అట్టి మానవ శరీరము భగవత్ప్రవేశమునకు యోగ్యము (యోగ్యత) అగును అనియే. దీని అర్థము అద్వైతులు భ్రమపడినట్లు, ప్రతి సచేతన శరీరములోనికి భగవత్ప్రవేశము జరిగినట్లు కాదు. కొందరు విశిష్ట భక్త సేవకులగు వారి యందు దైవమావేశింప, శ్రీసాయి, శంకర, రామ, కృష్ణ మొదలగు అవతారములు, ఆయా ప్రత్యేక కార్యక్రమముల కొరకు దైవసంకల్పముననుసరించి ప్రకటితమగును.  జడములోనికి ప్రాణప్రవేశము, ప్రాణిలోనికి దైవప్రవేశము - ఈ రెండును భగవత్సంకల్పముచే జరుగును తప్ప ఏ జీవునికి శక్యముకావు. జడము + ప్రాణము = చేతన శరీరము అను సమీకరణములో ఎడమ భాగమే కుడిభాగము కాదు. ఎడమ భాగము కుడి భాగముగా మారవలెను. ఈ మార్పు దైవవశములో నున్నది కాని, ప్రాణప్రతిష్ఠ చేయు పురోహితుడగు ఏ జీవునివశములోను లేదు. ఎంత గొప్ప విజ్ఞానవేత్తయైనను ఈ మార్పును చేయజాలడు. ఈ మార్పు నిజముగా జరుగనపుడు సమీకరణములోని కుడిభాగము సున్నా అగును. అప్పుడు ఏమి మిగిలినవి? - జడవిగ్రహము మరియు ప్రాణప్రతిష్ఠతంతువు మాత్రమే. అప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహము, ప్రాణప్రతిష్ఠ జరగని విగ్రహము, ఈ రెండు విగ్రహములు సమానమైనపుడు, ప్రాణప్రతిష్ఠ జరగని శ్రీసాయి విగ్రహముల కన్ననూ ప్రాణప్రతిష్ఠ జరిగిన దేవాలయ విగ్రహములు ఎట్లు విశిష్టము లగును?
జీవోద్ధరణము కొరకు దైవము సృష్టిలోనికి ప్రవేశించును :
    'అత్రిముని అనసూయలకు ముగ్గురు పుత్రులు పుట్టిరి. మొదటివాడు    చంద్రుడు. మూడవవాడు దుర్వాసముని. మధ్యవాడు దత్తాత్రేయముని. శ్రీసాయి దత్తావతారమన్ననూ, దైవత్వము ఎచ్చటనూలేదు' అని శ్రీ సంపూర్ణానంద  పలుకుట, వారు  ఇంకను బాల్యావస్థలోనే ఉన్నారని నిరూపించుచున్నది. భాగవతకథాను    సారముగా - అత్రిముని ఏకైక పరమాత్మ  అగు పరబ్రహ్మ దర్శనము కోరి, ఋక్ష పర్వతమున, అనసూయతో కలిసి తపమును చేసెను. సృష్టి స్థితి లయములు ఒకే ఒక పరమాత్మ చేయుచున్నాడని వేదము పలుకుచుండ, సృష్టికర్తయగు బ్రహ్మ, స్థితి కర్తయగు విష్ణువు, లయకర్తయగు శివుడు, వేరువేరుగా వేరువేరు లోకములందుండుట స్పష్టముగాకనిపించుట ఎట్లు కుదురును? ఇదియే అత్రి సందేహము. త్రిమూర్తులు ముగ్గురును సాక్షాత్కరించి 'మేము ముగ్గురు ఒక్కటే. సృష్టి స్థితి లయములను చేయుచున్నాము' అనిరి. అత్రి దీనికి అంగీకరించలేదు. 'త్రిమూర్తులు వేరువేరుగా కనిపించుచుండగా, ఒకే స్వరూపము ఎట్లు అగుదురు?' అని ప్రశ్నించెను. అత్రి శబ్దమునకు అర్థము కూడా 'ముగ్గురు కాదు' అనియే. కావున అత్రి సార్థకనాముడయ్యెను. అప్పుడు త్రిమూర్తులు కలిసి ఏక స్వరూపములో దర్శనమిచ్చిరి. ఆ ఏక స్వరూపములో బ్రహ్మ - విష్ణు - శివ ముఖములున్నవి. అయినను, వ్యక్తి ఒక్కరే. ఈ స్వరూపము, వేదము బ్రహ్మమును గురించి యిచ్చిన నిర్వచనమునకు సరిగా సరిపోయెను (యతోవాఇమాని..., ఏకమేవాద్వితీయం...). ఇదియే త్రిమూర్తులకు మూలమైన ఏక పరబ్రహ్మ స్వరూపము. అనూహ్యమైన పరబ్రహ్మము ఈ ఏకస్వరూపములో నున్నది, విడివిడిగా త్రిమూర్తుల స్వరూపములలోను ఉన్నది (అవిభక్తం విభక్తేషు...గీత). అనూహ్య పరబ్రహ్మమునకున్న అనూహ్య శక్తి మహిమ ద్వారా ఇది సాధ్యము. లౌకికసృష్టికి అతీతమైన పరబ్రహ్మశక్తియందు, లౌకికసృష్టి భాగము లందే ప్రవర్తించు తర్కము పనిచేయదు.
    ఈ ఏకైక పరమాత్మ స్వరూపము, అనసూయ గర్భమున త్రిమూర్తులుగా మారి, చంద్ర - దత్త - దుర్వాసుల రూపములలో ముగ్గురు పుత్రులుగా గోచరించినది. బ్రహ్మాంశ - విష్ణు అంశ - శివాంశలు ముగ్గురి యందు వేరువేరుగా నుండుటచే ఒకటియే మూడగుట ఇది. ప్రథముడు, తృతీయుడు, తమ బ్రహ్మ - శివ అంశలను దత్తునకు యిచ్చి వెడలిపోయిరి. అనగా త్రిమూర్తుల ఏకస్వరూపమై దత్తాత్రేయరూపము ఏకముఖముతో నిలచినది. ఏకముఖమైనను, మిగిలిన రెండు ముఖముల శక్తులును అందే ఇమిడియున్నవి. దీనిని స్పష్టపరచుటకు, ఏకస్వరూపము త్రిముఖములతో గోచరించినది. వేదపండితుడగు అత్రి సంశయము దీనితో పటాపంచలైనది. ఇంత మహత్తర అంతరార్థ్ధము కల ఈ కథను కేవలము ఒక ముని వంశచరిత్రగా మీరు చూచుట, మీ కన్నులకే కాక, మీ బుద్ధికిని పట్టిన చత్వార దోషమును స్పష్టము చేయుచున్నది. ఇట్టి మీరు ఆదిశంకరులను గురించి కూడా 'అతడొక కేరళదేశీయుడైన నంబూద్రి బ్రాహ్మణయువకుడు. వేదశాస్త్రములను బాగుగ అధ్యయనము చేసిన పండితుడు, సంపూర్ణ జీవితానుభవజ్ఞానము లేనివాడు' అనియు చెప్పగల మహానుభావులు! ఆయన యొక్క భాష్యములను, ఆయన యొక్క జీవిత పరమార్థమును అంతరదృష్టితో నిశితముగా పరిశీలించిన కాని, ఆయన సాక్షాత్తు శంకరుల అవతారమని అర్థము     చేసుకొనలేరు.
ఉపసంహారము
    ఊహలకు సైతము అందని (నైషాతర్కేణ..., మాంతువేదన...) పరబ్రహ్మము, నర శరీరియగు ఒకానొక భక్తజీవుని ఆవేశించి, నరావతారముగ యీ లోకమున ప్రకటిత మగుచుండును. ధర్మమునకు సంభవించిన క్షోభను నివారించి శాంతిస్థాపనము చేయుటకును, మోక్షా సక్తులకు ముక్తి మార్గమునుపదేశించుటకును, భక్తులకు దర్శన, స్పర్శ, సంభాషణ, సహవాసములను చతుర్విధములగు అనుగ్రహములను ప్రసాదించుటకును, ధర్మమోక్షములందు జీవులను నడిపించుటకు కావలసిన జ్ఞానమును ప్రచారము చేయుటకును, నరావతార ప్రయోజనములుండును. ఇస్లాం-హిందూ మతముల విరోధము యొక్క కాలక్రమ ఫలితములే యీనాటి మారణకాండలు. ఈ విరోధమును పరిహరించి ఆనాడే ముందుగా, మతసమైక్యతను సమగ్రముగా స్థాపించుటయే దీనికి శాశ్వత పరిష్కారము. దీనికొరకే శ్రీ షిరడీసాయి, శ్రీ సత్యసాయి అవతారములు ప్రకటితమైనవి. దీనిని అనుసరించియే కార్యక్రమము యొక్క స్వరూపము సంధానమగును. మతధర్మముల విరోధము లోకక్షోభకు దారితీయగా, మోక్షమార్గసాధన సైతము అల్లకల్లోలమగును. అట్టి ప్రత్యేక కార్యక్రమము యొక్క ప్రత్యేకమైన విధానము నర్థము చేసుకొనలేక, అవతారపురుషుని కీర్తిని సహించలేక, సాటి నరరూపముననున్న నరావతరాము పైనున్న అసూయతో, స్వార్థపూరితమైన దురహంకారముతో, అవతార పురుషులను ఆక్షేపించుట (అవజానంతిమాం...) కృష్ణావతారము నుండియే గోచరించుచున్నది. నరావతారముగా నరులకు దత్తమైన ప్రతి అవతార పురుషుడును దత్తుడే. ఊహాతీతమైన పరమాత్మ, నరులకు నరరూపమున, చక్షువులకే గోచరించుట దత్తతత్త్వము, బుద్ధితర్కములకును అందని దైవమ, కన్నులకే అందుట, దత్త శబ్ద సారాంశము.

    ప్రతి మానవ జీవునకును, తోటిమానవునిపై అసూయ కలుగుటకు కారణము- ఇరువురికిని ఒకే పార్థ్ధివమైన శరీర ముండుటయే. ఇదే మానవుడు, తేజోరూప శరీరధారులగు దేవతలపై శ్రద్ధను చూపును. సాటి మానవశరీరమున నున్న భగవంతుని సైతము తిరస్కరించి, తేజోరూపులగు దైవసేవకులగు ఇంద్రాది దేవతల నారాధించును. యాదవులు మానవ శరీరమున నున్న పరమాత్మయగు కృష్ణుని గుర్తించలేక, దైవసేవకుడైన తేజోరూపియగు ఇంద్రుని ఆరాధించుట ఇదే. కాటన్ చొక్కావాడు, సిల్కు చొక్కావాడగు ప్యూన్ను అయినా గౌరవించునుకాని, కాటన్ చొక్కాలో నున్న కలెక్టరును సైతము గౌరవించడు. ఇదే మానవులు మానవ శరీరములను త్యజించి, మరణానంతరము తేజోరూపములను ధరించిననూ శివాది తేజోరూపములందున్న భగవంతునిపై నిర్లక్ష్యము చూపుదురు. ఇట్లు మానవుడు, ఇచ్చటను, అచ్చటను దైవమును గ్రహించక ఉభయ భ్రష్టులగుచున్నారు (మహతీవినష్టిః). దీనికి కారణము, తమ శరీరము వంటి శరీరము పరమాత్మకున్నప్పుడు నిర్లక్ష్యము వలన కలుగు ద్వేషమే (ప్రత్యక్షద్విషః). ఇట్టి అసూయ- అహంకారులగు మానవులు, నరరూపమున సాక్షాత్తుగ లభించిన దైవమును సేవించక, దైవమునకు ప్రతీకలగు విగ్రహములనే సేవింతురు. ఇట్టి సామాన్య మానవుని స్థితియే శ్రీ సంపూర్ణానంద స్వామీజీకిని ఉండుటయే, యీ విమర్శకు కారణము. ఇట్టి అయోగ్యులగు మానవులు దరిచేరకుండా చేయుటకే, రజస్సు-తమస్సు గుణములను ప్రకటించి, దైవము తన కార్యమును చేసుకొనును. కృష్ణుని జారచోరత్వము, సాయి ధూమపానము, యీ కోవకు చెందినవే. గుర్తించు సాధకులకు సైతము ఇవి వారి విశ్వాస బలపరీక్షలగును. ఈ రజస్సు-తమస్సు గుణములు, ఆ గుణములు కల మానవులతో కలిసిపోవుటకును ఉపకరించును. కొంతకాలము కలిసిపోయి, వారిని క్రమముగా దైవము బోధలతో ఉద్ధరించును. అన్ని కోణములలో అవతారతత్త్వమును అర్థ్ధము చేసుకొనలేని మూఢులు, ప్రత్యక్షమైన దైవమును త్రోసిపుచ్చి, శాశ్వతముగ నష్టపోవుచున్నారు.
    ''భల్లూకపట్టు'' అను సామెత ప్రకారం-రామభక్తుడైన జాంబవంతుడను భల్లూకము, ఒకే విష్ణువు యొక్క అవతారములగు రామ- కృష్ణుల యొక్క బాహ్య భేదమును తెలుసుకొనలేక, కృష్ణునితో మొండిగా ఎన్నో దినములు యుద్ధము చేసెను. అట్లే శ్రీ సంపూర్ణానంద, ఒకే శివుని అవతారములగు షిరిడీసాయి (షిరిడీసాయి- శివ, సత్యసాయి - శివ శక్తి, ప్రేమసాయి - శక్తి అవతారములు) మరియు శంరుల బాహ్యభేదము వలన భ్రమతో, షిరిడీసాయిని విమర్శించుచున్నారు. శైవ వైష్ణవ మత సమన్వయకర్త శంకరులు, హిందూ- ఇస్లాం మత సమన్వయకర్త షిరిడీ సాయి, ఆయాకాలానుగుణముగ వేషభాషలలో భేదము కలిగి ఉండవచ్చును. విష్ణు-శివ - అల్లాలతో ఒకే ఊహాతీత పరబ్రహ్మము ఉన్నందున,లోనున్న తత్త్వమొకటేయని గుర్తించవలెను.
    దైవము ఊహాతీతమని మూడు ప్రమాణ గ్రంథములు (ప్రస్థానత్రయము) నిర్ణయించినవి. వేదము (యతోవాచో, నమేధయా...), గీత (మాంతువేదన...) మరియు బ్రహ్మసూత్రములు (జన్మాద్యస్య...) పరమాత్మ యొక్క స్వరూపమునకు చెప్పలేమని చెప్పినవి. దీనికి కారణమేమనగా - ఖాళీస్థలమైన ఆకాశమును సృష్టించిన పరమాత్మలో ఆకాశము ఉండుటకు వీలులేదు. ఎందుకనగా సృష్టించబడిన ఆకాశము, తన సృష్టికి ముందే, తనకు కారణమైన దైవములో ఉండజాలదు. ఆకాశము తనలో లేనందున, దైవమునకు, ఆకాశ లక్షణమైన పరిమాణములేదు. కావున పరిమాణములేని ఏ వస్తువైనా ఊహించుటకు వీలుకానిదే. ఇట్టి ఊహాతీతమైన పరమాత్మ, ఊహలకును, కన్నులకు సైతము కనపడు నరరూపమును ఆవేశించి, దానితో తాదాత్మ్యమును పొంది, జ్ఞానప్రచారము చేయుటకు, అవతార పురుషునిగా వచ్చుచున్నాడు. పండితులకు శంకర రూపంతో, పామరులకు సాయిరూపంతో అవతరించినాడు. శివుడు జ్ఞానప్రదాత (జ్ఞానం మహేశ్వరాత్....). శివుడు తేజోరూపము, సాయి శంకరులు మానవరూపములు. శివ, విష్ణు, బ్రహ్మాది రూపములు తేజో రూపములు. ఈ తేజో మానవ రూపములన్నింటిలోను ఉన్నది ఒకేఒక ఊహాతీత పరమాత్మయని తెలుసుకొన్నచో, మతముల మధ్య పరస్పర విరోధము అంతరించును. అప్పుడే విశ్వశాంతి ప్రతిష్ఠించబడును. ఈ బ్రహ్మజ్ఞానము లేకపోవుటచేత, అవతార ఉపాధి రూపములనే పరమాత్మయని భ్రమించి, అన్ని అవతార ఉపాధులలోనున్న ఊహాతీత పరబ్రహ్మమును గుర్తించక, ఊహలందు ఉపాధిరూపముల బేధమును అధిగమించలేక మత కలహములతో అశాంతిని నెలకొల్పుచున్నారు. ఊహలకందు వస్తువులెన్నియైన విడివిడిగా ఉండవచ్చును కాని, ఊహాతీతములగు ఎన్ని వస్తువులైనను ఒకటే కావలయును. దైవము ఊహాతీతము కావుననే ఒకే దైవముగా ఏకత్వము సిద్ధించినది.

At the lotus feet of Shri Datta Swami
-Prasad

Monday, October 20, 2014

Shirdi Saibaba


[October 18, 2014] Dr. Nikhil asked: "Swami Sampurnanda says that Sai Baba ate meat and hence, cannot be pious. He also says that Dattatreya is only the second son of sage Atri while the first son was Chandra or Moon and the third son was sage Durvasa. Hence, Saibaba as the incarnation of Dattatreya has no significance and calling Him as God is not correct."

Swami replied: The first point was already answered by Me. Non-vegetarian food is certainly not justified since a co-living being is killed for that purpose. But, God follows the wrong culture also to become friendly with wrong people before diverting them from wrong path. The person, who jumps into the mud pond to uplift the people drowning in it, is also painted with mud. To stop a running bull, you have to catch it and put some steps along with it before controlling it. You should not attribute any intention of such sin to the human incarnation of God entering this human world to save the humanity. There is nobody before us to say that he has seen Sai Baba while eating the meat. Even the audio visual cassette recording such event does not exist. It is only based on the statements of certain people, who often create stories. This story also might have been created by a fan of non-vegetarian food and the psychology in such creation is to establish that there is no sin in the non-vegetarian food, since even Saibaba took it. In fact, there is no sin in the non-vegetarian food because the vegetarian and non-vegetarian foods are one and the same since both contain the same constituents. The actual sin lies in killing a living being for the sake of such food. Even though someone else kills it, you are a share holder of the sin since the killer kills based on the demand of consumer only. The straight question in this topic is that why Saibaba, a non-vegetarian, is not God while Rama, a non-vegetarian is God? Swamiji must answer this simple and straight question.

The second comment is also not correct. It is mentioned in the Bhagavatam that sage Atri did lot of penance to find out the one single God, who alone is doing creation, maintenance and destruction of the world in contrary to the concept that Brahma, the Creator; Vishnu, the Ruler and Shiva, the Destroyer are separate personalities doing these three works independently. Atri did not accept these three separate personalities and hence, all the three were united to appear as the original single God. This single God was born as the three sons of Atri indicating that one single God appeared as the three divine personalities separately. The story says further that the Moon gave His divinity of Brahma and Durvasa gave His divinity of Shiva to Dattatreya and went away. Since then, Dattatreya is treated as the single personality in whom all the three personalities co-exist. Now, the definition of God given by the Veda is fulfilled since one God only is doing all these three works (Yatova imaani bhutaani) and the God is not divided into three but remains as one single God only (Ekamevaadvitiyam...).

This means that same one unimaginable God is appearing as three separate Gods by entering the three different visible energetic forms. Appearance as three does not break the unity as said in the Gita (Avibhaktam Vibhaktheshu). All this is the deep explanation to clarify the doubt of Atri, who represents every Vedic scholar. If you take this as external story only without analysing the inner divine essence, by tomorrow, Swamiji will also say that Adi Shankara is just a young scholar hailing from the family of Nambudri Brahmins staying in Kerala. You can realize Him as the Incarnation of Lord Shiva, only if you view His life and commentaries through inner sense.

At the lotus feet of Shri Datta Swami
-Prasad
 

Monday, July 14, 2014

Reply of Shri Datta Swami on bitter comments made by Shri Swami Swarupananda Saraswatiji on Shirdi Saibaba

[July 12, 2014 Guru Purnima] Several devotees asked: “Jagadguru Shri Swami Swarupananda Saraswatiji, the Shankaracharya of Dwaraka peetham, is giving bitter comments about Shri Shirdi Saibaba by which the hearts of several devotees of Saibaba, the human incarnation of Lord Dattatreya are severely wounded. Please give a strong reply to his strong comments.”

Swami replied: Today is Guru purnima, which has become famous only due to Shri Shiridi Saibaba. Thus, today is the fittest day for such topic. Swamiji (Swarupananda Saraswati) has made such comments without sharp and deep analysis. His comments are contradicting not only himself but also his original preacher, the Aadi Shankara. He himself is a follower of the path called Smaarta, which is a mixture of different religious cultures within Hinduism. Let us consider two famous paths. One path is the famous Shaivism and the other path is the famous Vaishnavism. Both these paths are quite different and contradicting each other not only in the philosophies but also in the external cultures. In the first path, a horizontal mark is put and the in the second path, a vertical mark is put on the forehead. The contradiction is so pungent that if you see the history, there were even mutual killings. The goals of both the paths are also different and in any path, the goal of that path is considered as the master of the goal of the other path. The devotee of the first path says that Lord Shiva is the ultimate and Lord Vishnu, the goal of the second path is a servant of Lord Shiva. The devotees of the other path are also of the same vigor with vice-versa policy. Smaarta is the third path which has emerged to compromise first and second paths. Aadi Shankara and the present Swamiji belong to this third path only. The mark on the forehead of Swamiji is horizontal representing the first path and any Shankaracharya ends his message with the name of Narayana, the God of the second path.

This Smaarta path finds not only the unity in the ultimate goals by saying that Shiva and Vishnu are one and the same God with different external forms but also finds unity in the cultures of these two paths since both these paths are essentially the same effort aiming at the same goal. A follower of Smaarta worships Shiva and Vishnu equally in the corresponding festivals. The unity in the cultures of the two paths is because of the same effort to achieve the grace of the same God. When Swamiji is following such Smaarta path, it is ridiculous that Swamiji is criticizing Saibaba, who is following the cultures of two different paths called Hinduism and Islam. Just like the same God exists in Shiva and Vishnu having different external cultures, the same God existing in Shiva and Vishnu exists in Allah with a different culture. Aadi Shankara is the founder of the Smaarta path, which tries to bring unity and harmony in the goals and in the paths also. When the goal is same and the effort of achieving the same goal is also same in different paths, there cannot be difference in the paths also. The different paths to achieve the same city (goal) on the earth may not be one and the same, but the paths in spirituality are one and the same because here the path means only the effort and not a particular direction on the earth. The difference between the horizontal and vertical marks on the forehead is completely meaningless and negligible since Shiva and Vishnu are one and the same God and also the corresponding paths are also one and the same since both the paths are an effort only.

Aadi Shankara tried throughout His life to bring unity in the goals and also in the paths within Hinduism. Hinduism is a mini world representing the big universe. The various sub-religions in Hinduism represent the various religions in the universe. Thus, the various religions in the universe are also sub-religions in the universal religion in which one God is the goal and the different religions are also one and the same since every religion is only a sincere effort made to achieve the grace of the one ultimate goal. The external differences like language, form, dress habits, food habits etc., become negligible in view of the inner essence, which is the ultimate single God and also the same effort. We say that God is unimaginable and Advaita philosophy says that God is awareness. This difference is not at all standing in the way in the present context because whether God is unimaginable or the awareness, God is not touched by the external cultural differences or differences in the forms or differences in names or languages etc. Aadi Shankara has brought the unity in the various sub-religions of Hinduism based on the concept that language or name (naama) and form (rupa) are non-existent (mithya) and the inner God (Bramhan) is one and the same, who is beyond all the names and forms. 

Why Swamiji is not applying the same concept in the case of the different religions like Hinduism, Islam, Christianity etc? You cannot apply one type of logic in the sub-religions of Hinduism and the other type of logic in the religions of universal religion. The same logic should be extended whether it is Hinduism in India or universal religion in the world. Aadi Shankara united the sub-religions of Hinduism by breaking the differences between these sub-religions. It is just like breaking the walls between the rooms of a single house and making the entire house as one big hall. Saibaba broke the walls between the houses and made all the houses to become one biggest hall. In every religion such effort was made. In Islam also, before the arrival of the Prophet Mohammed, there were several sub-religions. The Prophet Mohammed broke all the differences in Islam and established one God called Allah. What Aadi Shankara did in Hinduism, Mohammed did the same in Islam. Hinduism became one big hall and Islam became another big hall by the efforts of both these Divine personalities. Now, Saibaba broke the wall between these two big halls and made a bigger hall. Swami Vivekananda broke the walls between all such big halls (religions) in the world to make one biggest hall. How can you find any difference between Aadi Shankara, Saibaba and Swami Vivekananda? Even the Guru of Swami Vivekananda, Shri Ramakrishna Paramahamsa practiced the different cultures of various religions like Hinduism, Islam, Christianity etc., and experienced oneness not only in the goals but also in the cultures. The unity in the goals is the same God and the unity in the cultures is the same effort to achieve the grace of that single God. All this analysis stands as the main answer to the main argument given by Swamiji that the cultures of various religions or paths should not be mixed and should be followed independently. If he finds fault with Saibaba in this point, he should find fault with Aadi Shankara also for the same point.

Swami Vivekananda tried to appeal all the citizens of the world to bring unity in the religions of the world. Shri Datta Swami (present Swami) applied powerful logic to bring such unity since every human being gets convinced by the logic, which is the activity of the ultimate faculty called intelligence (Buddhi yoga) existing in the human body. This powerful logic is: Swamiji belongs to Hinduism. India is the place of Hinduism. The God of Hinduism (Bramhan) created this entire universe and hence, all the foreign countries apart from India existing on the earth must have been created by the same Bramhan. Very rich spiritual knowledge was showered in India by various Divine incarnations for the benefit of Hindus in India. But, this rich spiritual knowledge was not extended to foreign countries immediately as soon as it was given to India. India was discovered by foreign countries in 17th century only. Till 17th century, several human generations have passed away in the foreign countries without any touch with such precious spiritual knowledge. All the human beings are the children of the same God (Bramhan). Why God showed such irrational partiality to India only till 17th century? God should have created all the human beings on the earth with one language as their mother tongue like Sanskrit. God should have connected all the countries of the world in the beginning of the creation itself so that the rich spiritual knowledge showered in Sanskrit in India should have been extended to all the countries in the world immediately so that there is no trace of partiality on the side of the universal Father or God. The only answer for this can be that God came in all the foreign countries from the beginning of the creation in various forms and delivered the same spiritual knowledge in different languages in different levels suitable to the grasping level of the receivers. This only answer proves that there is only one God in all the Divine incarnations and there is only one religion, which is the effort to attain the grace of one God. If this is not accepted, Swamiji should give the reply to avoid the irrational partiality of the universal God (Bramhan).

If Swamiji says that Saibaba was a non-vegetarian, Shri Rama was also a non-vegetarian. On this basis, Swamiji cannot say that the devotees worshipping Saibaba should not worship Shri Rama. The food habits belong to the external culture. God follows the line of external culture of a particular sect of people so that He can become friendly to them and slowly introduce the spiritual knowledge to them to bring them out of the sin of violence in the non-vegetarian path. A person standing outside wishing to bring out the drowning person in mud pond can drag him out by jumping into the same mud pond. Mud will stick to his body also. A running bull can be controlled by you after some steps only in which you have to also run along with the bull. Hence, God in human form has to follow the path of ignorance for sometime to become friendly with ignorant people before bringing them out of the ignorance. Thus, the non-vegetarian habit of Jesus can be also viewed as in the case of Shri Rama. However, the remark on Shri Saibaba that He was a non-vegetarian is not correct. He only supplied the non-vegetarian food to the non-vegetarians and slowly preached about the non-violence to stop the habit of non-vegetarian food. The remark that Saibaba killed a goat is also wrong. He ordered a bramhin to kill the goat to test the faith of that devotee in Him. Then, the devotee became ready to kill the goat. He stopped the devotee telling that He Himself will kill the goat. In fact, the goat died immediately without killing from anybody. This shows that God in Saibaba was speaking all this denoting that the death of any living being is on the will of the God only.

The remark that Saibaba tried to bring the Muslim culture is also totally wrong. Saibaba was a bramhin born in Hinduism. He always worshipped Hindu Gods and encouraged the worship of Hindu devotees. When the rain was falling, He sat on the lower step facing the rain because the statue of Hanuman was on the higher step. Devotees asked Him to sit on the higher step to avoid the rain. But, He replied that Hanuman is the master and He is the servant and the servant should not sit along with the master in the same level. When a Muslim got child on His blessing, the Muslim came and thanked Saibaba. He asked the Muslim to go and distribute sweets in the temple of Hanuman saying that once Hanuman won in the fight with Allah. This shows His superior devotion on Hindu gods. He showed the holes on His ears indicating that the thread marriage was performed to Him since He was a bramhin of Hinduism. Just one year before His last day (Dussehra), He came very furious and naked shouting that people should examine Him to confirm the Sunti of Islam in His body to prove whether He was Hindu or Muslim. All these incidents show that He was basically Hindu, but, followed certain cultural habits of Islam only to bring unity between Hinduism and Islam. In His next incarnation as Shri Satya Saibaba, He tried to bring the unity between Hinduism and Christianity. The dress habits of both these incarnations indicate the two different efforts.

The remark that Saibaba has no tradition of preachers (Guru parampara) is also meaningless. He was the disciple of Shri Venkusa, who was disciple of Lord Venkateswara. The same tradition can be seen in the sect of Shankaracharyas also. Swami Chandrasekhara was a disciple of Aadi Shankara, who was disciple of Lord Shiva. Saibaba keept a brick along with Him, which was given by Shri Venkusa as a gift of His grace.

The remark that Saibaba was not mentioned in the 22 incarnations that appear in this age of Kali is also meaningless. Aadi Shankara is considered to be the incarnation of God mentioned even in the Veda. The Veda says that the God will come with shaved head (vyupta keshaya cha). Aadi Shankara is not mentioned in those 22 incarnations as mentioned in the Bhagavatam. The Veda is more superior authority than the Bhagavatam (shrutireva gariyasi). The Gita says that God will incarnate whenever there is a necessity (yadaa yadaa hi). The number cannot be a controlling factor of God. Such number is not mentioned in the Veda. Will Shri Swamiji say that Aadi Shankara is also not a human incarnation of God just like Saibaba based on the number 22?

The remark that the devotees of Saibaba should not take bath in Ganga River shows the extensively solidified ignorance of Swamiji. The nature of any river is to contain the water, which is a chemical compound of Hydrogen and Oxygen in 2:1 ratio. Along with the water, several pollutants and minerals are associated. As far as the water is concerned, there is no difference between any two rivers. At present, the pollutants representing the bad qualities of ignorance are highest in number in the river Ganga. This really represents the polluted mind of Swamiji also. Hence, the meaning of his warning to the devotees of Saibaba indicates that they should not dip in ignorance. However, now, there is a proposal to purify the water of Ganga River just like My present message to clean the remarks of Swamiji. There are other rivers born in Himalayas and end in the ocean. When other rivers are exempted from restriction to bath, why not the Ganga river also? In the Mahimnah Stotram, which is considered to be the best of all prayers (Mahimno naapara stutih), it is said that just like all rivers travelling in straight or curved paths reach the same ocean finally, all the religions with different straight or curved cultures reach the same final goal, the same one God (payasaamarnava iva).

At the lotus feet of Shri Datta Swami
-Prasad

Sunday, June 15, 2014

God May Enter Good Person Like Arjuna But Never in Duryodhana

O Learned and Devoted Servants of God,

[June 13, 2014] The story of the Mahabharat was running in Star Plus Channel for quite a long time. The scene of the Gita started since two or three days back and this was keenly observed by Swami. Certain concepts delivered through the role of Krishna in preaching the Gita were pointed out and the correct clarification was given by Swami.

The comments passed out through the role of Krishna were:
1) God is creation and creation is God. God is both Duryodhana and Arjuna.
2) The soul is a tiny part of God, which has become impure by the association of the nature. It has to be awakened.
3) I am God and you (Arjuna) are also God. I know this and you do not know this.
4) The first stage is karma yoga or performing action. The second stage is bhakti yoga or devotional inspiration. The third stage is jnana yoga or the knowledge. The previous stage generates the next stage. The knowledge of self or soul leads to the knowledge of God.

Swami gave the following correct version so that the ordinary spiritual aspirants are not misled.

1)          If God is creation, God should have been created by some other creator. Creation is the product, created by some creator. Pot is creation and pot maker is creator. The creator cannot create himself and in such case, the process of creation is impossible and absurd. The Veda says that God created this world since He alone did not have any entertainment. If He is creation also, He should have entertained by Himself. Creation is many and God is one. Hence, God cannot be creation. In the creation, both good and bad co-exist. Therefore, God is neither Arjuna nor Duryodhana. Both these persons are imaginable parts of the imaginable creation. None of these two can be the unimaginable God. The unimaginable God may enter and associate with good person like Arjuna whenever the human incarnation appears. But, Duryodhana can never become God. If both are already God and Krishna is also God, why one God wants clarifications and the other God never listens God Krishna. This means God has multiplicity and each God has different behavior. Therefore, the unimaginable God is always beyond this creation. Every human being is a part and parcel of the creation and not creator. The unimaginable God expresses Himself through a human being called as human incarnation and in such case also a good human being and exceptional devotee of God is selected for such divine purpose.

The people, who do not realize the existence of unimaginable God, ultimately end in the infinite cosmic energy by which all the universe is generated, controlled and destroyed. The soul is also a drop of this infinite cosmic energy and hence, it becomes very convenient to say that soul is a tiny part of God. In spite of all these merits, the cosmic energy is incapable of thinking since cosmic energy is inert. The individual soul or the awareness has the excellent merit of thought but is devoid of all the above merits. One is blind and the other is lame. If you join both, the united system does not achieve all the merits and is not devoid of all the defects. Each partial area of the system carries on its own defect. In the case of unimaginable God, all the defects disappear and all the merits appear since unimaginable means omnipotent. The unimaginable God can think even without inert energy, digestive system, respiratory system, nervous system etc., simply due to His unimaginable omnipotence. The unimaginable God created this cosmic energy. The subsequent creation, control and destruction of the universe are done by God only since such activities cannot be perfectly done by inert entity like cosmic energy.

2)          As already told above, an imaginable soul can never be the part of unimaginable God. The inert energy generated from digestion of food and subsequent oxidation through respiration performs a specific work in a specific system or machine called as nervous system. Work is a specific form of inert energy. The same inert energy performs grinding work in grinding machine and cutting work in cutting machine. The specific nature of the work is due to the specific nature of the machine and the inert energy is one and the same in all machines. Awareness means a specific work of transforming the impression of external objects through neurons from different senses to the brain. You say that you are aware of something. Here, the word ‘aware’ indicates the verbal work, which is neither subject nor object. Here, you are the subject and ‘something’ is object. This specific work called awareness is stopped if the inert energy is not generated or if the machine (nervous system) does not function. All this proves that the basic inert energy called as soul, or, the awareness called as individual soul is an imaginable part of the imaginable creation. If this is the unimaginable God, how the soul can become impure by the association with imaginable nature? Even millions and millions parts of the imaginable nature can never touch the unimaginable God. It is impossible that an imaginable item can awake the unimaginable God and the unimaginable God need not awake Himself.

3)          Such statement is nowhere in the Gita. Of course, Krishna mentioned that He is Arjuna among the five brothers (Paandavanaam Dhanamjayah). This does not mean that every human being is Arjuna. Lord Krishna told that the highest of every category is God. This means that very few human forms can be treated as God due to the exhibited unimaginable power in such human form. The unimaginable power exists always with God. But, God need not exist with the unimaginable power everywhere. God gives the unimaginable power to demons also due to their rigid devotion but no demon is God. Hence, some special human being selected by God can be treated as God. The first address of God is the human incarnation and His second address is the exceptional devotee as per the Bhakti Sutras of Narada (Tanmayaahite). In this second way of address, Arjuna can be treated as God. But, the first address is Lord Krishna only.

In fact this statement was given by Shri Satya Sai Baba, Who is also the human incarnation of God. The reason for such statement is the method of psychological treatment of the student during the time of preaching. The other side is always with ego and cannot surrender so easily to another human form. It will take long time and intensive spiritual effort. Meanwhile, such statements work positively and encourage the human being to take up the difficult path of spirituality as early as possible. A temporary lie is allowed for good practical effect.

4)          Both devotion and knowledge are related to the phase of awareness. The action is always inert. The inert action can never generate the steps of awareness. The reverse is true even in the case of worldly issues. All the details of Mumbai heard by you generate the inspiration to go and see it. Then, the details of journey are acquired. All these details of goal and path constitute the knowledge, which should be the first step (Jnana Yoga). The details of the goal generate desire and emotional inspiration, which is called as the second step (Bhakti Yoga). Then, the third step called karma yoga or action takes place. After this, the fruit of reaching Mumbai and seeing it is achieved. In any issue, this is the sequence. In jnana yoga, the knowledge of goal (Jneya), path (Jnana) and yourself (Jnata) is to be obtained and this triad is called as ‘Triputi’. The knowledge of yourself is also very important because if you are already the Mumbai City, there is no need of inspiration and journey. Similarly, if you are already God, both bhakti yoga and karma yoga are meaningless. In this way, the knowledge of self is important and not in other way. The other way is that the knowledge of self leads to the knowledge of God because self is God. In this correct sequence only, the three Preachers appeared. First, Shankara preached knowledge. Next, Ramanuja preached devotion. Lastly, Madhva preached the service to God stating that the soul is servant (Sevaka) and God is to be served (Sevya).

The centre point of the Gita is that God is unimaginable (Maam tu veda na kaschana) around which only the entire spiritual knowledge is built-up. In the Veda also, this concept is expressed through several statements like ‘yato vaacho…’ etc.

At the lotus feet of Shri Dattaswami
-Prasad